What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
* హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో టీడీపీ ఆవిర్భావ సభ
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
* నేడు భద్రాచలం రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం.. రేపు సీతారాముల కళ్యాణం..
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం.. రేపు సాయంత్రం హనుమంత వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం
* ఒంగోలు: నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టు పై సదస్సు. పాల్గొననున్న తులసి రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర నేత పి.మధు..
* ప్రకాశం : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు..
* ప్రకాశం : అర్ధవీడులో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.
* శ్రీ సత్యసాయి : నేడు పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర.. నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమై.. సోమందేపల్లి, వెంకటాపురం తండా మీదుగా పెనుకొండ వరకు సాగనున్న పాదయాత్ర.
* ఏలూరు జిల్లా: నేడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం..
* పశ్చిమగోదావరి జిల్లా: మార్టేరు వరి పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళ.. కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి కాకాని గోవర్ధన్ ..
* కాకినాడ: అన్నవరంలో నేటి నుంచి శ్రీ రామ నవమి వేడుకలు.. రత్నగిరి క్షేత్ర పాలకుడుగా సీతారామచంద్రస్వామి.. రేపు ఆలయంలో సీతా రాములు కల్యాణం.. వచ్చే నెల 7న జరిగే పుష్పయాగంతో వేడుకలు ముగింపు
* నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ.. జిల్లెల్లమూడి విశ్వజనని పరిషత్ ట్రస్ట్ ను సందర్శించనున్న దత్తాత్రేయ.. దేవస్థానం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న హర్యానా గవర్నర్
* కడప : ఈనెల 31న జిల్లా కేంద్రంలో ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా..
* కడప: రేపటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామస్వామి శ్రీరామనవమి బ్రంహోత్సవాలు.. ఏప్రిల్ 5న జరిగే కల్యాణోత్సవానికి హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్..
* భూపాలపల్లి: కాళేశ్వరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి నుండి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సాయంత్రం అధ్యాయనోత్సవం, ప్రబంధ పారయణం, చాత్మర ఎదురుకోలు సేవా. రేపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్న అర్చకులు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!