What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
* హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో టీడీపీ ఆవిర్భావ సభ
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
* నేడు భద్రాచలం రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం.. రేపు సీతారాముల కళ్యాణం..
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం.. రేపు సాయంత్రం హనుమంత వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం
* ఒంగోలు: నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టు పై సదస్సు. పాల్గొననున్న తులసి రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర నేత పి.మధు..
* ప్రకాశం : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు..
* ప్రకాశం : అర్ధవీడులో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.
* శ్రీ సత్యసాయి : నేడు పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర.. నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమై.. సోమందేపల్లి, వెంకటాపురం తండా మీదుగా పెనుకొండ వరకు సాగనున్న పాదయాత్ర.
* ఏలూరు జిల్లా: నేడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం..
* పశ్చిమగోదావరి జిల్లా: మార్టేరు వరి పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళ.. కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి కాకాని గోవర్ధన్ ..
* కాకినాడ: అన్నవరంలో నేటి నుంచి శ్రీ రామ నవమి వేడుకలు.. రత్నగిరి క్షేత్ర పాలకుడుగా సీతారామచంద్రస్వామి.. రేపు ఆలయంలో సీతా రాములు కల్యాణం.. వచ్చే నెల 7న జరిగే పుష్పయాగంతో వేడుకలు ముగింపు
* నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ.. జిల్లెల్లమూడి విశ్వజనని పరిషత్ ట్రస్ట్ ను సందర్శించనున్న దత్తాత్రేయ.. దేవస్థానం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న హర్యానా గవర్నర్
* కడప : ఈనెల 31న జిల్లా కేంద్రంలో ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా..
* కడప: రేపటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామస్వామి శ్రీరామనవమి బ్రంహోత్సవాలు.. ఏప్రిల్ 5న జరిగే కల్యాణోత్సవానికి హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్..
* భూపాలపల్లి: కాళేశ్వరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి నుండి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సాయంత్రం అధ్యాయనోత్సవం, ప్రబంధ పారయణం, చాత్మర ఎదురుకోలు సేవా. రేపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్న అర్చకులు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!