బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉంటుంది. అతను ప్రపంచంలో ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తాజాగా అర్జిత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అర్జిత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటం�
ఆ యువకుడు తన నివాసానికి వందల కిలోమీట్ల దూరంలోని ఓ ప్రాంతానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిశాడు. వారిద్దరూ ఐడీ ఫ్రూప్ చూయించి ఓయోలో రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్లారు. అంతే మళ్లీ బయటకు రాలేదు.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి.