Arijit Singh: బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కి ఏమైంది..? తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్
- బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్
- తన యూకే పర్యటన రద్దు
- యూకేలో షోలు రద్దయినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన అర్జిత్
- ఆరోగ్యం బాగోలేదని పేర్కొ్న్న సింగర్
- ఫ్యాన్స్ ఆందోళన
- త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉంటుంది. అతను ప్రపంచంలో ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తాజాగా అర్జిత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అర్జిత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే..
READ MORE: Business Idea : బొప్పాయి సాగు చేయండి.. రూ.15లక్షలు సంపాదించండి
Also Read
యూకేలో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ పర్యటించనున్నారు. ఆగస్ట్ 11న ప్రారంభం కానున్న తన షోలను అరిజిత్ సింగ్ వాయిదా వేశాడు. ఈ నిర్ణయానికి ఆరోగ్య సమస్యలు కారణమని అర్జిత్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీనికి తోడు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.
READ MORE:CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయి..
అరిజిత్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ను పంచుకున్నాడు.. అందులో అతను తన షోలు వాయిదా గురించి తెలియజేశాడు. “ప్రియమైన అభిమానులారా, అనుకోని వైద్య పరిస్థితుల వల్ల ఆగస్టులో యూకే షో వాయిదా వేయవలసి వచ్చింది. పంచుకోవడానికి చాలా బాధగా ఉంది. ఈ షోల కోసం మీరు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను.” అని పోస్ట్ లో అర్జిత్ పేర్కొన్నాడు. అర్జిత్ తన ‘వైద్య పరిస్థితి’ ఏమిటో తన పోస్ట్ లో చెప్పలేదు.
READ MORE: D. Sridhar Babu: కేటీఆర్ చెప్పినట్లు గానే తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం..
అర్జిత్ పోస్ట్ చూసిన అభిమానులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. చాలా మంది అభిమానులు ‘త్వరగా కోలుకోవాలని’ పోస్టులు చేస్తున్నారు. ఒక వినియోగదారు కామెంట్ లో.. “మీరు త్వరగా కోలుకుంటారు. మేము ఆగస్టు 11 నుంచి మొదలయ్యే షో కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూశాం. కానీ ఇప్పడుటికీ మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. మేము ప్రతి క్షణం, ప్రతి పరిస్థితిలో మీతో ఉంటాం.” అని రాశాడు.
READ MORE:Supreme Court: వ్యవస్థీకృత వైఫల్యం కాదు.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు
అరిజిత్ షో కొత్త తేదీలు: 15 సెప్టెంబర్ (లండన్), 16 సెప్టెంబర్ (బర్మింగ్హామ్), 19 సెప్టెంబర్ (రోటర్డామ్), 22 సెప్టెంబర్ (మాంచెస్టర్). మునుపటి షెడ్యూల్ ప్రకారం కొనుగోలు చేసిన టిక్కెట్లు మాత్రమే ఇప్పటికీ చెల్లుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!