Arijit Singh: బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కి ఏమైంది..? తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్
- బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్
- తన యూకే పర్యటన రద్దు
- యూకేలో షోలు రద్దయినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన అర్జిత్
- ఆరోగ్యం బాగోలేదని పేర్కొ్న్న సింగర్
- ఫ్యాన్స్ ఆందోళన
- త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉంటుంది. అతను ప్రపంచంలో ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తాజాగా అర్జిత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అర్జిత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే..
READ MORE: Business Idea : బొప్పాయి సాగు చేయండి.. రూ.15లక్షలు సంపాదించండి
Also Read
యూకేలో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ పర్యటించనున్నారు. ఆగస్ట్ 11న ప్రారంభం కానున్న తన షోలను అరిజిత్ సింగ్ వాయిదా వేశాడు. ఈ నిర్ణయానికి ఆరోగ్య సమస్యలు కారణమని అర్జిత్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీనికి తోడు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.
READ MORE:CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయి..
అరిజిత్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ను పంచుకున్నాడు.. అందులో అతను తన షోలు వాయిదా గురించి తెలియజేశాడు. “ప్రియమైన అభిమానులారా, అనుకోని వైద్య పరిస్థితుల వల్ల ఆగస్టులో యూకే షో వాయిదా వేయవలసి వచ్చింది. పంచుకోవడానికి చాలా బాధగా ఉంది. ఈ షోల కోసం మీరు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను.” అని పోస్ట్ లో అర్జిత్ పేర్కొన్నాడు. అర్జిత్ తన ‘వైద్య పరిస్థితి’ ఏమిటో తన పోస్ట్ లో చెప్పలేదు.
READ MORE: D. Sridhar Babu: కేటీఆర్ చెప్పినట్లు గానే తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం..
అర్జిత్ పోస్ట్ చూసిన అభిమానులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. చాలా మంది అభిమానులు ‘త్వరగా కోలుకోవాలని’ పోస్టులు చేస్తున్నారు. ఒక వినియోగదారు కామెంట్ లో.. “మీరు త్వరగా కోలుకుంటారు. మేము ఆగస్టు 11 నుంచి మొదలయ్యే షో కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూశాం. కానీ ఇప్పడుటికీ మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. మేము ప్రతి క్షణం, ప్రతి పరిస్థితిలో మీతో ఉంటాం.” అని రాశాడు.
READ MORE:Supreme Court: వ్యవస్థీకృత వైఫల్యం కాదు.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు
అరిజిత్ షో కొత్త తేదీలు: 15 సెప్టెంబర్ (లండన్), 16 సెప్టెంబర్ (బర్మింగ్హామ్), 19 సెప్టెంబర్ (రోటర్డామ్), 22 సెప్టెంబర్ (మాంచెస్టర్). మునుపటి షెడ్యూల్ ప్రకారం కొనుగోలు చేసిన టిక్కెట్లు మాత్రమే ఇప్పటికీ చెల్లుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
-
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
-
France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
-
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!