Arijit Singh: బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కి ఏమైంది..? తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్
- బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్
- తన యూకే పర్యటన రద్దు
- యూకేలో షోలు రద్దయినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన అర్జిత్
- ఆరోగ్యం బాగోలేదని పేర్కొ్న్న సింగర్
- ఫ్యాన్స్ ఆందోళన
- త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉంటుంది. అతను ప్రపంచంలో ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తాజాగా అర్జిత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అర్జిత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే..
READ MORE: Business Idea : బొప్పాయి సాగు చేయండి.. రూ.15లక్షలు సంపాదించండి
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
యూకేలో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ పర్యటించనున్నారు. ఆగస్ట్ 11న ప్రారంభం కానున్న తన షోలను అరిజిత్ సింగ్ వాయిదా వేశాడు. ఈ నిర్ణయానికి ఆరోగ్య సమస్యలు కారణమని అర్జిత్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీనికి తోడు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.
READ MORE:CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయి..
అరిజిత్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ను పంచుకున్నాడు.. అందులో అతను తన షోలు వాయిదా గురించి తెలియజేశాడు. “ప్రియమైన అభిమానులారా, అనుకోని వైద్య పరిస్థితుల వల్ల ఆగస్టులో యూకే షో వాయిదా వేయవలసి వచ్చింది. పంచుకోవడానికి చాలా బాధగా ఉంది. ఈ షోల కోసం మీరు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను.” అని పోస్ట్ లో అర్జిత్ పేర్కొన్నాడు. అర్జిత్ తన ‘వైద్య పరిస్థితి’ ఏమిటో తన పోస్ట్ లో చెప్పలేదు.
READ MORE: D. Sridhar Babu: కేటీఆర్ చెప్పినట్లు గానే తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం..
అర్జిత్ పోస్ట్ చూసిన అభిమానులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. చాలా మంది అభిమానులు ‘త్వరగా కోలుకోవాలని’ పోస్టులు చేస్తున్నారు. ఒక వినియోగదారు కామెంట్ లో.. “మీరు త్వరగా కోలుకుంటారు. మేము ఆగస్టు 11 నుంచి మొదలయ్యే షో కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూశాం. కానీ ఇప్పడుటికీ మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. మేము ప్రతి క్షణం, ప్రతి పరిస్థితిలో మీతో ఉంటాం.” అని రాశాడు.
READ MORE:Supreme Court: వ్యవస్థీకృత వైఫల్యం కాదు.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు
అరిజిత్ షో కొత్త తేదీలు: 15 సెప్టెంబర్ (లండన్), 16 సెప్టెంబర్ (బర్మింగ్హామ్), 19 సెప్టెంబర్ (రోటర్డామ్), 22 సెప్టెంబర్ (మాంచెస్టర్). మునుపటి షెడ్యూల్ ప్రకారం కొనుగోలు చేసిన టిక్కెట్లు మాత్రమే ఇప్పటికీ చెల్లుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!