ఎండలు దంచికొడుతున్నాయి. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానియాలు, వాటర్ మిలన్స్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వేసవిలో పుచ్చకాయ తినడానికి అందరూ ఇష్టపడతారు. పుచ్చకాయ పీసులుగా చేసుకుని, జ్యూస్ చేసుకుని తాగేస్తుంటారు. అయితే పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తుంటారు. కానీ చాలా ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్లో పుచ్చకాయను నిల్వ చేయడం వల్ల అది వినియోగానికి పనికిరాదని అంటున్నారు నిపుణులు. పుచ్చకాయను ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్లో ఉంచినట్లయితే, పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అది శరీరానికి హాని…
Do Not Drink Water After eating Fruits: నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అదేవిధంగా పండ్ల వినియోగం మానవ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ రెండింటికి సంబంధించి ఒక చిన్న పొరపాటు మీకు హాని చేస్తుందని మీకు తెలుసా..? అవును, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. మరి అవేంటో.. అలాంటి కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Olympics India: వేరే దేశాలకు…
ఎండాకాలం వచ్చేసింది.. ఈ కాలంలో వేడితో పాటుగా చల్లని పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తాయి.. ఎండాకాలంలో పుచ్చకాయని తీసుకుంటే బరువు కూడా తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఎలా వీటిని తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పుచ్చకాయని తీసుకుంటే బరువు తగ్గుతారు. దీనిని తీసుకుంటే బాడీలో ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి.. దానివల్ల శరీరంలోని చెడు కొవ్వు వెంటనే తగ్గిపోతుంది.. రోజుకు మూడు సార్లు ఈ పుచ్చాకాయలను మాత్రమే తీసుకోవాలి.. మధ్యలో నీళ్లను తీసుకోవచ్చు.. ఇంకేమి సాలిడ్ ఫుడ్స్…
పండ్ల సాగులో పుచ్చకాయ సాగుకు మంచి డిమాండ్ ఉంటుంది… వేసవిలో అయితే వీటికి మంచి గిరాకీ ఉంటుంది.. రైతులు కూడా వీటిని ఎక్కువగా సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ పంట దిగుబడి బాగా రావాలంటే కొన్ని మెలుకువలు కూడా పాటించాలి. అప్పుడే మంచి లాభాలను కూడా పొందవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.. పుచ్చ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఈ పుచ్చకాయ సాగులో అధిక దిగుబడి పొందాలంటే మాత్రం మంచి…
పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. వేసవిలో మామిడి తర్వాత ఎక్కువగా పుచ్చకాయను తింటుంటారు. పుచ్చకాయల్లో ఆమ్లాజనకాలు మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయను తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్య పరంగా అస్సలు మంచిది కాదని.. జీర్ణశయాంతర ప్రేగులపై ప్రభావం చూపుతుందని తెలుపుతున్నారు. పుచ్చకాయలో నీరు, చక్కెర మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి.
ప్రస్తుతమున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల మానవుడు ఆరోగ్యం బారిన పడుతున్నాడు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్లు బారిన పడేవారు…
అప్రమత్తంగా వుండాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నా జనం మోసపోతూనే వున్నారు. ఎవరైనా సరే బ్యాంక్ ఖాతా, ఓటిపి గురించి అడిగినా వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తూనే వున్నారు. అటువంటి కేటుగాళ్ళ కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు కూడా చేశారు తెలంగాణ పోలీసులు. ప్రజలను మోసంచేసి డబ్బులు కాజేస్తున్న వారిపై వేటు వేస్తూ.. కఠిణ శిక్షలు అమలు చేస్తున్నా అలాంటి కేటుగాళ్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తునే వున్నారు. అయితే.. అటువంటి ఘటనే సిద్దిపేట జిల్లా…
ఆహారం తిన్న తర్వాత వెంటనే మంచినీరు తాగడం మీకు అలవాటా.? కానీ ఈ ఆహార పోదార్థాలు తీసుకున్నాక మాత్రం అస్సలు నీటి జోలికి వెళ్లకండి. భోజనానికి ముందు గానీ తినేప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉండటమే దీనికి కారణం. మంచినీరు తాగడం వల్ల ఆహారం త్వరితంగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆహారం తీసుకున్నాక..…
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్… ఇనుప నరాలు ఉన్న వంద మందిని ఇవ్వండి దేశాన్ని మార్చి చూపిస్తానని అన్నారు వివేకానందుడు. గుండె ధైర్యం, కండ బలం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అనుకున్నది సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కండబలం అంటే మగాళ్లకు ఉంటుందని అనుకుంటాం. కానీ, ఈ కాలంలో మగాళ్లకు ఆడవాళ్లు ఏ మాత్రం తీసిపోవడంలేదు. ప్రతి విషయంలో వారితో పోటీపడుతున్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన అలెసాండ్రా అల్విస్ అనే మహిళ ఓ పెద్ద…