Home
Visakhapatnam
Visakhapatnam News
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
Gudivada Amarnath: విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్ట్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్కు పునాది YS. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే పడిందని ఆయన స్పష్టం చేశారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ కు 130 ఎకరాల భూమిని తమ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తుచేశారు. 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు.… -
Padmam Silver Jewellery: విశాఖలో ‘పద్మం’ సిల్వర్ జువెలరీ ప్రారంభం.. ఆకర్షణీయ ఆఫర్ల ప్రకటన!
విశాఖపట్నంలో ‘పద్మం’ సిల్వర్ జువెలరీ మరో కొత్త శాఖను ఘనంగా ప్రారంభించారు. జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఈ నూతన షోరూమ్ను సీఎంఆర్ గ్రూప్ సంస్థల డైరెక్టర్ శ్రీ మావూరి బాలాజీ, ఆయన సతీమణి శ్రీమతి హారికతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకలో మాట్లాడిన శ్రీ మావూరి బాలాజీ పద్మం సిల్వర్ జువెలరీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేలా… -
Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!
ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో భూ ప్రకంపనలు సంభవించడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కంపనలు సంభవించాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం రాత్రి సుమారు 11:35 గంటల సమయంలో అరకు వ్యాలీ పరిసరాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపినట్లు స్థానికులు… -
AP Crime: ప్రియురాలిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్లో పెట్టిన కేసులో ట్విస్ట్ .. వెలుగులోకి కీలక విషయాలు..!
AP Crime: విశాఖపట్నంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన ఈ ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.. పోలీసుల వివరాల ప్రకారం, నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్రకు మూడేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తూ, పార్ట్టైమ్గా ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా పనిచేస్తోంది. ఈ పరిచయం తరువాత ఇద్దరి… -
Ganja Smuggling: గంజాయి కేటుగాళ్లుగా కానిస్టేబుల్స్.. విశాఖలో ఐదుగురు అరెస్ట్!
విశాఖలో గంజాయి ముఠాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసారు. ఈ దాడిలో గంజాయి స్మగ్లర్లుగా అవతారం ఎత్తిన కానిస్టేబుల్ల బండారం బయటపడింది. గంజాయి స్మగ్లింగ్ కేసులలో విశాఖ, విజయనగరం జిల్లా కానిస్టేబుల్లు పట్టుబడ్డారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని భీమిలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భీమిలి పోలీసులు చెప్పారు. కారులో తరలిస్తున్న సుమారు 10 కేజీల గంజాయి… -
Student Sui*cide: ఓవైపు పేరెంట్స్.. మరోవైపు ప్రేమ.. ఎటు తేల్చుకోలేక!
Student Sui*cide: విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య కలకలం రేపింది. కని పెంచిన తల్లిదండ్రులు ఎక్కువా? ప్రేమించిన వాడు ఎక్కువా? ఎవరు కావాలో తేల్చుకోలేక సతమతమై ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది విద్యార్ధిని. స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. Fake Tea Powder: మనం తాగేది చాయ్ కాదు.. భాగ్యనగరంలో కల్తీ టీ పొడి ముఠా… -
Lovers Su*icide: హైదరాబాద్లో ప్రేయసి ఆత్మహత్య.. భయంతో విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు..! ఏం జరిగింది..
Lovers Suicide: విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యువకుడు అనుమానస్పద మృతి కలకలం రేపింది.. మృతుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్యామ్ కుమార్ గా గుర్తించారు.. మద్యంలో పాయిజన్ కలుపుకుని యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, నా చావుకు ఎవరూ కారణం కాదు.. సారీ అమ్మ.. అంటూ రాసిన సూసైడ్ నోట్ లభించింది.. ప్రేమించిన యువతి పావనితో గొడవే చావుకు కారణంగా… -
S*exually Assaulted: బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి మూడేళ్ల బాలికపై లైంగిక దాడి..
S*exually Assaulted: విశాఖపట్నంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. -
Gold Robbery: బంగారం, డబ్బు కోసం పట్టపగలే దారుణం!
Gold Robbery: బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో దోపిడీ దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బంగారం దోపిడీ కోసం దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. కత్తులు, మారణాయుధాలతో దాడులు చేయడం లేదా హత్యలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన ఓ దోపిడీ దొంగ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. అటు నెల్లూరులోనూ ఓ మహిళపై కత్తితో ఓ దోపిడీ దొంగ దాడి చేశాడు. బంగారం, డబ్బు కోసం పట్టపగలే ఓ… -
Botsa Satyanarayana: చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖలో భూదోపడీ చేస్తోంది..
Botsa Satyanarayana: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు ఈ ధర్నాకు దిగాయి.
తాజావార్తలు
-
Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
-
Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్గా తయారుచేసుకోండి!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
-
Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!