అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఇజ్రాయెల్కు బయల్దేరారు. అమెరికా నుంచి ఇజ్రాయెల్ బయల్దేరే సమయంలో మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్పోర్టులో కుండపోత వర్షం కురుస్తోంది. ఓ వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఇక చేసేదేమీలేక కారులోంచి కిందకు దిగి గొడుగుతో ఎయిర్ఫోర్స్ వన్లో ఎక్కేందుకు ప్రయత్నించారు.
Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఈనెల 3న నిరాడంబరంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ…
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో షాకింగ్ ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని ఘటనలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటే.. మరికొన్ని హృదయ విదారకంగా ఉంటాయి. మరికొన్ని అయితే నమ్మలేని రీతిలో ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ వ్యక్తి లారీ కింద పడ్డా ఏమీ కాలేదు. ఈ వీడియో చూస్తే.. పెద్దలు చెప్పిన ఓ మాట తప్పక గుర్తొస్తోంది. ‘వీడికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయిరో’. ఇక వివరాల్లోకి వెళితే……
Happy Divorce: ఇటీవల కాలం భర్తల్ని చంపుతున్న భార్యల ఘటనలు చూస్తూనే ఉన్నాం. నకిలీ వేధింపులు కేసులు బనాయిస్తూ భార్యలు, వారి బంధువులు కట్టుకున్న వాడికి నరకం చూపిస్తున్నారు. దీనికి ఒక చక్కని ఉదాహరణే బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం. ఈ ఘటన, తర్వాత ఇలాగే నకిలీ గృహహింస వేధింపుల కారణంగా చాలా మంది తనువు చాలించుకున్నారు.
Viral Video: ఒడిశాలో భయానక ఘటన చోటుచేసుకుంది. జాజ్పూర్ జిల్లాలో ఓ మహిళను మొసలి నదిలోకి ఈడ్చుకెళ్తున్న సంఘటన స్థానికంగా ప్రజల్లో భయాందోళల్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధిత మహిళను 57 ఏళ్ల సౌదామిని మహాలగా గుర్తించారు.
పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కొడుకు ముందు దారుణంగా అత్తను హింసించింది కోడలు. అత్తగారు తన కొడుకును జోక్యం చేసుకోవాలని పదే పదే వేడుకుంటుండగా, కోడలు ఆమెను చెంపదెబ్బ కొట్టడం, గాజుతో కొట్టడం దుర్భాషలాడడం చేసింది. Read Also: Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు. పూర్తి వివరాల్లోకి వెళితే……
జానపద కళారంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. తన భార్య వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఆత్మహత్యకు ముందుగా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం కోమన్ పల్లి గ్రామంలో వింత ఘటన చేసుకుంది. భార్యపై అలిగిన భర్త ఊళ్లోని కరెంట్ పోల్ ఎక్కి హంగామా చేశాడు. తాగిన మత్తులో భర్త కరెంట్ పోల్ మీదనే ఉండి రెండు గంటల పాటు హంగామా చేశాడు. పోలీసుల రంగ ప్రవేశంతో అతడు కిందకు దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీటెయిల్స్ ఇలా ఉన్నాయి… కోమన్ పల్లి గ్రామంకు చెందిన సుమన్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యతో…
సోషల్ మీడియాలో కొన్ని వీడియో బాగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోల్లో కొందరు ఉద్యోగులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి సోషల్ మీడియాతో బుద్ది వచ్చేలా చేస్తుంది. లేకపోతే.. శిక్ష పడేలా చేస్తుంటుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ గవర్నమెంట్ స్కూళ్లో లేడీ ప్రిన్సిపాల్ ఫుల్ గా తాగి వచ్చింది. విన్న మీరే ఆశ్చర్యపోతే.. అక్కడ ఉన్న సిబ్బంది.. విద్యార్థులు ఏమవ్వాలి. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో…