Jagapathi Babu: టాలీవుడ్ నటులలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన వ్యక్తులలో హీరో జగతిబాబు ఒకరు. తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ కథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన ఇప్పుడు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టు బ్యా�
Nandamuri Mokshagna : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. అతను ఎవరో కాదండోయ్.. నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ. ఇతను ఎప్పటినుంచో సినిమా ఇండస్ట
దర్శకుడి విగ్నేష్ శివన్, నయనతార భర్త ప్రస్తుతం తమిళ సినిమాలలో దర్శకుడిగా వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. అంతేకాదు నిర్మాతగా కుడా కొన్ని సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక మరోవైపు విగ్నేష్ శివన్ నిజ జీవితంలో నయనతారతో ప్రేమ, పెళ్లి, పిల్లలతో లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఈయన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బాగ
టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ఓ పాకిస్థాని స్పోర్ట్స్ జర్నలిస్ట్ ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేయాలనీ భావించాడు. కాకపోతే దానికి సురేష్ రైనా తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆ సమాధానం దెబ్బకి సదరు పాక్ జర్నలిస్ట్ నోరు మూయించాడు రైనా. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇందుక�
కలర్స్ స్వాతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆన్స్క్రీన్ యాంకర్గా స్టార్ట్ అయిన జర్నీ., ఆపై హీరోయిన్గా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో “కలర్స్” అనే షో ద్వారా హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షో పేరును తన పేరుగా మార్చుకుంది. అష్టా చెమ్మా సినిమా విడుదలైన తర్వాత స్
ఒక పారిశ్రామికవేత్త ముంబై విమానాశ్రయంలో ఒక ప్లేట్ పానీ పూరి యొక్క అధిక ధరపై తన ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ అంతటా వైరల్ గా మారింది. మామూలుగా మనం రోడ్డు పక్కల దొరికే పానీ పూరి బండి వద్ద ప్లేట్ పానీపూరీలకు 20 రూపాయల నుంచి 40 మధ్యలో చెల్లిస్తాము. అదే కాస్త రెస్టా
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్., గూగుల్ సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భావనలను ఓ పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా పోస్టు షేర్ చేశారు. తన ఉద్యోగంలో చేరిన తొలినాల్లో నుంచి ఇప్పటి వరకు సం
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ఓ మోస్తరుగా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని జట్లు ‘ప్లే ఆఫ్’ బెర్త్ కోసం తెగ పోరాడుతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెట్ సోదరులు పాండే ఫ్యామిలీ నుండి శుభవార్త వచ్చింది. పాండ్య కుటుంబంలోకి ఓ బుడ్డోడు కొత్తగా చేరాడు. ప్రస్తుత ముంబై ఇ
ప్రస్తుత కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ తక్కువ ధరకు లభించడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతోంది. అయితే ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా అనేక కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన పోస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఓ ఆన్లైన్ మోసాలకు పాల్పడ
ఇద్దరు స్టార్స్ ఒక దగ్గరికి చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరిని చూడడానికి వారి ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తారు. ఇకపోతే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరుగాంచిన మహేష్ బాబు అంటే టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్. అలాగే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ప్రత్యర్�