సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వార్త అయిన చిటికెలో తెలిసిపోతుంది.. ఒక వార్త ఏదైనా ఉందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. కొన్ని వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో పాటు కామెంట్స్ ను కూడా అందుకుంటాయి.. ఇటీవల కాలంలో 2 వేల నోటును ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. దాంతో జనాలు చాలా మంది ఇబ్బందులు పడ్డారు.. తమ దగ్గర ఉన్న బ్యాంకులలో నోట్లను మార్చుకున్నారు.. అదే విధంగా రూ.500 నోట్లు…
1969 Postcard: నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలు లేదా పోస్ట్కార్డ్లు పంపడం పాతమాటైపోయింది. కానీ సంవత్సరాల క్రితం అవి ఒక ప్రసిద్ధ కమ్యూనికేషన్ సాధనం. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పోస్ట్కార్డ్లను పరస్పరం మార్చుకున్నారు.
నోరా ఫతేహి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాహుబలి లోని ఇరుక్కుపో అంటూ అందరి మనసులలో ఇరుక్కుంది.. యూత్ బాగా ఈమెకు కనెక్ట్ అయ్యారు.. టెంపర్, బాహుబలి, కిక్ 2 వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో నటించింది.. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే.. ఈ అమ్మడు చేసిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవ్వడంతో సినీ నిర్మాతలు కూడా ఈ అమ్మడు తో సాంగ్ చెయ్యాలని అనుకుంటున్నారు.. అందాలతో…
హైదరాబాద్ ను భారీ వర్షాలు వదలడం లేదు.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక బయటకు వచ్చి ఎక్కడికైనా పోదామానుకుంటే వర్షాలకు బండి మీద పోలేకున్నారు.. ఇక క్యాబ్ ను బుక్ చేసుకొని వెల్దామంటే టమోటా ధరల కన్నా ఎక్కువ ధరలతో షాక్ ఇస్తున్నారు.. కొద్ది దూరంకు కూడా వేలు వసూల్ చేస్తూ జనాలను హడాలెత్తిస్తున్నారు.. చిన్నపాటి వర్షానికి భాగ్యనగరం లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక…
సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.. అయితే అందులో పబ్లిక్ ప్లేసులో ఎక్కువ క్రేజ్ కోసం వింత స్టెంట్స్ చేస్తున్నారు.. ఈ మధ్య మెట్రోలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు..అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.. ఇటీవల ఢిల్లీ మెట్రోలో యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా మరో యువతి అందుకు భిన్నంగా అదిరిపోయే విన్యాసాలను చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట విమర్శలకు గురవుతుంది.. ఇకపోతే.. ఢిల్లీ మెట్రోలో…
యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’..నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమారుగా 600 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని రేపు అన్నీ భాషల్లో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు.. అయితే తాజాగా ఈసినిమా…
తెలంగాణలో ఈ మధ్య సైకోలు ఎక్కువ అవుతున్నారు.. అసలు ఎక్కడినించి వస్తున్నారో కూడా తెలియకుండా కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణలో మరో సైకో వీరంగం సృష్టించాడు.. కనిపించిన వారిని ఇష్టానూసారంగ కొట్టి గాయపరిచాడు.. ఈ ఘటన వరంగల్ లో వెలుగుచూసింది.. ఈ విచిత్ర సైకో సంఘటన పుప్పాలగుట్ట ప్రాంతంలో జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.. ఇంట్లో…
iPhone.. ఈ బ్రాండ్ కు యూత్ చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటారు.. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండెడ్ ఫోన్లలో ఇది ఒకటి. చాలా మంది ముఖ్యంగా ఐఫోన్ కొనడానికి సంవత్సరాల తరబడి డబ్బును సేవ్ చేస్తున్నారు అంటే ఈ ఫోన్ క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు.. ఎప్పటికి ఈ క్రేజ్ తగ్గదని చెప్పాలి.. కాస్ట్, బ్రాండ్, క్వాలిటీ అన్ని బాగుంటాయి.. అందుకే రోజు రోజుకు ఈ బ్రాండ్ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది.. ఒక్క ఫోన్లు…
చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ ట్విట్టర్లో తన రాబోయే చిత్రం జవాన్ నుండి భార్య నయనతార పోస్టర్పై స్పందించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో షారుఖ్ ఖాన్ సరసన తొలిసారిగా నయనతార నటిస్తోంది. ఆమె సాధించిన విజయానికి నయనతారను ప్రశంసించిన విఘ్నేష్, ఆమె ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నాడు.. సంతోషంగా, గర్వంగా ఉంది . షారుఖ్ సర్కి అభిమాని కావడం మరియు అతని సినిమాలను మాత్రమే చూడటం నుండి అక్షరాలా అతని సినిమాలు మాత్రమే చూడటం నుండి…