ప్రజల బాధలను తీర్చడానికే పోలీస్ వ్యవస్థ ఉన్నది.. అయితే ఆ వ్యవస్థను చిన్న చిన్న కారణాలకు కొంతమంది వ్యక్తులు పోలీసులను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఒక వ్యక్తి పోలీసులను ఇలాగే ఇబ్బందిపెట్టి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హోలీ రోజున ఫుల్ గస మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను మటన్ వండమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించిందంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే…
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లతో వీడియోస్ చేస్తూ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మూడు రోజుల క్రిత్రం రోడ్డు ప్రమాదంలో యూట్యూబ్ స్టార్ గాయత్రి…
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పట్టేస్తూనే ఇంకోపక్క తెలుగులోనూ హిట్ హీరోయిన్ గా మారింది. తెలుగులో ప్రస్తుతం కియారా, రామ్ చరణ్ సరసన శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఒక హీరోయిన్ అభిమానుల చేత తిట్లు తింటుంది. ఎందుకంటే .. ఆ హీరోయిన్ని అమ్మడు ఆంటీ అని పిలవడమే.. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11 న రిలీజ్ అయినా విషయం తెల్సిందే. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్లాప్ టాక్ గురించి పూజా హెగ్డే నోరువిప్పింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఏ సినిమాకైనా అది హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది డెస్టినీనే నిర్ణయిస్తుంది. కొన్ని…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఇక ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు…
కోలీవుడ్ స్టార్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతుందని వార్తలు వైరల్ గా మారాయి. ఇక వైరల్ వార్తలపై మంజిమా స్పందించింది. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ” గౌతమ్ ప్రేమను నేను…