Home
Vijayendra Prasad
Vijayendra Prasad News
-
Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
Vijayendra Prasad Visits Dhokka Seethamma House: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని అపర్ణ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత-దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఉన్న డొక్కా సీతమ్మ ఇంటిని విజయేంద్ర ప్రసాద్ సందర్శించి, ఆమె వాడిన వస్తువులను పరిశీలించారు. సీతమ్మ చేసిన సేవలను తెలుసుకొని, ఆమెకు నివాళులు అర్పించారు. Read Also: Brian Bennett: క్యాచ్… -
SS Rajamouli : నాకు దేవుడి మీద నమ్మకం లేదు.. రాజమౌళిపై విమర్శలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ GlobeTrotter ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. SSMB29 టైటిల్ ను వారణాసి గా ప్రకటిస్తూ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసాడు రాజమౌళి. వరల్డ్ ఆఫ్ వారణాసి గ్లిమ్స్ కు అద్భుతామైన స్పందన వస్తుంది. అ Also Read… -
Lopaliki Ra Chepta: ‘లోపలికి రా చెప్తా’ అంటున్నారేంట్రా.. ట్రైలర్ రిలీజ్
Lopaliki Ra Chepta: ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘లోపలికి రా చెప్తా’ ట్రైలర్ లాంచ్ అయ్యింది. మాస్ బంక్ మూవీస్ పతాకంపై హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్ గా కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ తారాగణంగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను… -
Vijay Sethupathi: పూరితో విజయేంద్ర ప్రసాద్.. ఇదెక్కడి మాస్ మావా?
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. Also… -
SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్!
Vijayendra Prasad Gives SSMB 29 Shooting Update: ఏ క్షణమైనా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి అప్టేడ్ రావొచ్చని.. చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే క్యాస్టింగ్ ఎవరనేది కూడా తెలియదు. ఎస్ఎస్ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్గా రాబోతుందని ముందునుంచి… -
Vijayendra Prasad: రాజమౌళి తండ్రి ఎన్నికల ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?
Vijayendra Prasad Campaigns for BJP Candidates in AP: ఏపీలో ఎన్నికల హడావిడి ఒక రేంజ్ లో కనిపిస్తుంది. అన్ని పార్టీల వారు ఎలాగైనా ఈసారి గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసిపి ఒంటరిగా బరిలోకి దిగితే తెలుగుదేశం బిజెపితో పాటు జనసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసి బరిలోకి దిగారు. ఇక పార్టీల కోసం సినిమా తారలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక బెజవాడలో సుజనా చౌదరి గెలుపు కోసం సినీ… -
Vijayendra Prasad: జక్కన్న-మహేష్ సినిమా స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు!
Vijayendra Prasad Intresting Comments on Rajamouli- Mahesh Babu Movie: ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి ఈ సినిమా ఎందుకో కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మహేష్ అభిమానుల సహా యూత్ మాత్రం… -
SSMB29: స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది.. గుడ్ న్యూస్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో అందుకొని బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా SSMB29. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. -
Akira Nandan: పవన్ వారసుడి రాక కోసం.. స్టార్ రైటర్ ఎదురుచూపులు
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. పవన్- రేణు లు పుట్టిన మొదటి సంతానం అకీరా నందన్. మెగా వారసుడుగా అకీరా పెరుగుతూ వచ్చాడు. పవన్ తో రేణు విడిపోయినా అకీరాను మాత్రం మెగా కుటుంబానికి దగ్గరగానే ఉంచింది. మెగా కుటుంబంలో ఏ ఈవెంట్ అయినా కూడా అకీరా, ఆద్య ఉంటారు. అకీరా దాదాపు 20 ఏళ్లకు వచ్చేశాడు. -
Mahesh Babu-SS Rajamouli: ఆర్ఆర్ఆర్ను మించి మహేశ్ బాబు సినిమా ఉంటుంది: విజయేంద్ర ప్రసాద్
Vijayendra Prasad Gives an Update on Mahesh Babu-SS Rajamouli Film: సూపర్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్టు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మహేశ్-రాజమౌళి కాంబోపై అంచనాలు పెరిగాయి. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర…
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!