సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ GlobeTrotter ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. SSMB29 టైటిల్ ను వారణాసి గా ప్రకటిస్తూ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసాడు రాజమౌళి. వరల్డ్ ఆఫ్ వారణాసి గ్లిమ్స్ కు అద్భుతామైన స్పందన వస్తుంది. అ Also Read…
Lopaliki Ra Chepta: ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘లోపలికి రా చెప్తా’ ట్రైలర్ లాంచ్ అయ్యింది. మాస్ బంక్ మూవీస్ పతాకంపై హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్ గా కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ తారాగణంగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను…
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. Also…
Vijayendra Prasad Gives SSMB 29 Shooting Update: ఏ క్షణమైనా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి అప్టేడ్ రావొచ్చని.. చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే క్యాస్టింగ్ ఎవరనేది కూడా తెలియదు. ఎస్ఎస్ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్గా రాబోతుందని ముందునుంచి…
Vijayendra Prasad Campaigns for BJP Candidates in AP: ఏపీలో ఎన్నికల హడావిడి ఒక రేంజ్ లో కనిపిస్తుంది. అన్ని పార్టీల వారు ఎలాగైనా ఈసారి గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసిపి ఒంటరిగా బరిలోకి దిగితే తెలుగుదేశం బిజెపితో పాటు జనసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసి బరిలోకి దిగారు. ఇక పార్టీల కోసం సినిమా తారలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక బెజవాడలో సుజనా చౌదరి గెలుపు కోసం సినీ…
Vijayendra Prasad Intresting Comments on Rajamouli- Mahesh Babu Movie: ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి ఈ సినిమా ఎందుకో కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మహేష్ అభిమానుల సహా యూత్ మాత్రం…
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో అందుకొని బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా SSMB29. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. పవన్- రేణు లు పుట్టిన మొదటి సంతానం అకీరా నందన్. మెగా వారసుడుగా అకీరా పెరుగుతూ వచ్చాడు. పవన్ తో రేణు విడిపోయినా అకీరాను మాత్రం మెగా కుటుంబానికి దగ్గరగానే ఉంచింది. మెగా కుటుంబంలో ఏ ఈవెంట్ అయినా కూడా అకీరా, ఆద్య ఉంటారు. అకీరా దాదాపు 20 ఏళ్లకు వచ్చేశాడు.
Vijayendra Prasad Gives an Update on Mahesh Babu-SS Rajamouli Film: సూపర్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్టు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మహేశ్-రాజమౌళి కాంబోపై అంచనాలు పెరిగాయి. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర…
Is SS Rajamouli not to direct RRR Sequel: దాదాపుగా రూ. 1200 కోట్ల వసూళ్లు, పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. గ్లోబల్ బాక్సాఫీస్పై ఆర్ఆర్ఆర్ సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. వసూళ్లలో రికార్డ్స్ తిరగరాసింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్ కూడా దక్కింది. ఈ అరుదైన క్షణాలను తెలుగు ఫాన్స్ ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సీక్వెల్పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.…