Vijay Sethupathi: పూరితో విజయేంద్ర ప్రసాద్.. ఇదెక్కడి మాస్ మావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
Also Read:samyuktha : మలయాళ కుట్టీకి పెరుగుతున్న డిమాండ్..
మే 30, 2025న పూరీ జగన్నాధ్, విజయేంద్ర ప్రసాద్తో సమావేశమైన ఫోటోలను పూరీ కనెక్ట్స్ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో పూరీ జగన్నాధ్, చార్మీ కౌర్, విజయేంద్ర ప్రసాద్ కలిసి కనిపించారు. ఈ భేటీ విజయ్ సేతుపతి నటిస్తున్న రాబోయే చిత్రం ‘బెగ్గర్’కు సంబంధించిన చర్చల కోసం జరిగినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ను పూరీ జగన్నాధ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
Also Read:Kamal: నాకన్నా నలుగురు బెస్ట్ యాక్టర్స్ దొరికినపుడు నటన ఆపేస్తా!
గతంలో పూరీ జగన్నాధ్పై అభిమానంతో ఆయన తన తదుపరి సినిమా కథను తనతో షేర్ చేయాలని విజయేంద్ర ప్రసాద్ స్వయంగా కాల్ చేసి అడిగిన సంగతి తెలిసిందే. ‘లైగర్’ సినిమా విఫలమైన తర్వాత, విజయేంద్ర ప్రసాద్ పూరీకి మద్దతుగా నిలిచారు. గత సంఘటనను గుర్తు చేస్తూ, ప్రస్తుత భేటీ కూడా విజయ్ సేతుపతి సినిమా కథ గురించి చర్చించడానికే జరిగి ఉంటుందని అభిమానులు, సినీ విశ్లేషకులు ఊహిస్తున్నారు. పూరీ జగన్నాధ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం ఒక హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో టబు, రాధిక ఆప్టే, దునియా విజయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను పూరీ కనెక్ట్స్ బ్యానర్పై గ్రాండ్గా నిర్మిస్తున్నారు, మరియు ఇది తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్లో భాగమైతే, ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో మరో బ్లాక్బస్టర్గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ జూన్లో ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!