Ambika Krishna: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంబికాకృష్ణ.. ఆనాడు ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారు.. కానీ, ఎన్నోసార్లు నంది అవార్డులు ఇవ్వాలని అప్పటి సీఎం చంద్రబాబును అడిగా.. కానీ, ఏనాడు స్పందించలేదని విమర్శించారు.. స్టూడియోల కోసం మంచి స్థలాలు ఉన్నా.. ముందుకు వెళనివ్వలేదన్న ఆయన.. ఎక్కడా చంద్రబాబు సహకరించలేదని మండిపడ్డారు.. మనం ఎన్ని ప్రయాత్నలు చేసిన పైనున్న వారికి ఆసక్తి ఉండాలి కదా? అని ప్రశ్నించారు.…
RTC Bus: బస్సులు రోడ్డుపై వెళ్తుంటాయి.. అదుపుతప్పి ప్రమాదాలకు గురైన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొన్ని ప్రమాదాల్లో.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడిన సందర్భాలు లేకపోలేదు.. మరికొన్ని సార్లు డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదాలు తప్పాయి.. ఇక, కొన్ని అనుకోని ఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి.. ఇవాళ విజయవాడలో అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లింది తెలంగాణ ఆర్టీసీ బస్సు.. సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. సత్తుపల్లి నుంచి విజయవాడ వెళ్తుంది.. అయితే, విజయవాడ బంగ్లా దగ్గర…
Pawan Kalyan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు…
విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విగ్రహం తయారీ, దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.. 81 అడుగుల విగ్రహ పీఠం, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుకు మొత్తంగా రూ.268 కోట్లు ఖర్చు చేస్తోంది.. పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం..…
Kesineni vs Devineni: బెజవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.. తనకు నచ్చని వారికి టికెట్ ఇస్తే అంతే.. సహకరించేది లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.. ఇక, ఇవాళ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలోనూ అదే వైఖరి ప్రకటించారు.. ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని… దేవినేని ఉమకు ఝలక్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు..…
Kesineni Chinni:కేశినేని బ్రదర్స్ వ్యవహారం ఆ మధ్య ఏపీ రాజకీయాల్లో.. ముఖ్యంగా బెజవాడ పాలిటిక్స్లో హీట్ పెంచింది.. అయితే, ఈ మధ్య ఓవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. పార్టీ అధిష్టానంపై సంచల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఎంపీ కేశినేని నాని.. నాకు ఎవరూ సీటు ఇవ్వాల్సి అవసరం లేదు.. పోటీ చేస్తే గెలుస్తానని చెప్పుకొచ్చిన ఆయన.. అంతే కాదు.. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి సీటు కేటాయించాలి అనే విషయంలోనూ హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే…