‘విరోష్’ (విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న) వివాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. నేడు విజయ్ స్వగ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. మరోవైపు విరోష్ రిసెప్షన్ కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ వేడుకకు తమ సన్నిహితులు మరియు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో మార్చి 4వ తేదీ సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. Also Read : Nikhil : నిఖిల్ ‘స్వయంభు’..…
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్ని ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క…
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, వీరి వివాహం ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటలో విజయ్ – రష్మికల పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Also Read : Power Star Movie : పవర్ స్టార్ సినిమాలో…