గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. నిజానికి ఆయన అల్లు అర్జున్తో పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే ఒక సినిమా చేయాల్సి ఉంది, కానీ అల్లు అర్జున్కి ఆ కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సన్నిహితులు మాత్రం ప్రస్తుతం త్రివి
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్పై మూ�
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. దీనికి సీక్వెల్గా ‘రానా నాయుడు 2’ సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ఫ్లిక్స్’ వేదికగా జూన్ 13 నుంచి సీజన్ 2 హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 2 కోసం ఫ్యాన�
Venkatesh : సీనియర్ హీరో వెంకటేశ్, రానా మరోసారి వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. ‘రానా నాయుడు’ సీజన్ 2తో రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇందులోని తన పాత్రపై హీరో వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఈ సిరీస్ లో నేను నాగనాయుడు పాత్రలో నటించా. వాడు చాలా డిఫరెంట్. నాగనాయుడిని అంచనా వేయడం చాలా కష్టం. ఊహకు కూడా అందని
‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద చాలా చర్చలు జరిగాయి. మొదట ఈ మాటల మాంత్రికుడు అల్లు అర్జున్కి కథ చెప్పాడు, దాదాపుగా అది ఫిక్స్ అయిపోయింది అనుకున్న తరుణంలో, అల్లు అర్జున్కి, కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేసేందుకు వెళ్లారు. ఇప్పుడు త్రివిక్రమ్ ఇ
‘రానా నాయిడు’ వెబ్ సిరీస్ అంత చేసి ఉంటారు. విపరీతమైన అడల్ట్ సీన్స్ తో బీభత్సం సృష్టించారు. ముఖ్యంగా వెంకీ మామతో నాయుడు అంటూ ఊహించని విదంగా బూతులు చెప్పించారు. వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో. ఫ్యామిలీ ఆడియెన్స్లో ఆయనకు ఉండే ఫాలోయింగ్ అంత ఇంత కాదు. అలాంటి హీరో నోటి నుండి బూతులు రావడం అభిమానులు తట్టు�
Rana Naidu : రానా నాయుడు సిరీస్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. వైలెన్స్, రొమాన్స్ అంతకు మించి బోల్డ్, బూతులు ఉండటంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ సిరీస్ సీజన్-2 వచ్చేసింది. రానా నాయుడు-2 పేరుతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ న�
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సీజన్కు అద్భుతమైన స్పందన రావడంతో, రెండో సీజన్ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. 2023లో నెట్ఫ్లిక్స్ ఇండియాలో బ్రేక్అవుట్ హిట్గా నిలిచిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2తో మరో�
టాలీవుడ్లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడ�
గుంటూరు కారం తర్వాత సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్తో ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఆసక్తి చూపడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్, వెంకటేష్కు ఒక కథ చెప్పగా, ఆయన దానికి గ్రీన్ సిగ