Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్ వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రం థియేటర్లలో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా డిజిటల్ తెరపైకి వచ్చి అక్కడ కూడా రికార్డ్ను నెలకొల్పుతుంది. సంక్రాంతి కానుకగా వెండి తెరపై అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ మాధ్యమం అయిన జీ5…
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది విడదీయలేని అనుబంధం. F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జోడీ, ఇప్పుడు తమ ఐదవ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ జూలై 2026 నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. పుష్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహద్, ఈ సినిమాలో…
టాలీవుడ్లో ‘విక్టరీ’ వెంకటేష్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. వరుస విజయాలు, ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న భారీ మార్కెట్ కారణంగా వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న వెంకీ.. ఇప్పుడు రూ.20 కోట్లు తీసుకుంటున్నారని టాక్. రెమ్యూనరేషన్ హైక్ కావడానికి కారణం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్ సహా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో చేసిన గెస్ట్ అప్పియరెన్స్కు వచ్చిన స్పందనే అని…
ప్రస్తుతం టాలీవుడ్లో అనిల్ రావిపూడి పేరు మారుమోగిపోతోంది. మొన్న సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తన సత్తా చాటారు. సంక్రాంతి సీజన్ అంటే చాలు అనిల్ రావిపూడికి తిరుగులేదని మరోసారి ప్రూవ్ అయ్యింది. దీంతో తాజాగా తన తదుపరి సినిమా గురించి అనిల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. Also Read : Jyothi Rai-Anil Ravipudi :…
దర్శకుడు అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ‘సక్సెస్ఫుల్ డైరెక్టర్’గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో ఒక్క నాగార్జున తప్పితే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో సూపర్ హిట్ సినిమాలు చేశారు. రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గరు భారీ విజయాన్ని అందుకుంది. గత సంక్రాంతికి వెంకటేష్తో ‘సంక్రాంతికి వస్తున్నాం’…
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’ మూడో భాగంపై తాజాగా స్పష్టత వచ్చింది. ‘దృశ్యం 3’ సినిమాను విక్టరీ వెంకటేష్తో తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అధికారికంగా తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్లోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొంతకాలంగా వినిపిస్తున్న వాయిదా వార్తలు, అనుమానాలకు తెరపడింది. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత ‘దృశ్యం 3’ కోసం వెంకీ మామ రంగంలోకి దిగనున్నారు. Also Read: Rohit Sharma…
మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం2 అన్ని భాషల్లో సూపర్ హిట్గా నిలిచాయి. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2, 2026న విడుదలకు రెడీ అవుతుండగా, హిందీ దృశ్యం 3 అక్టోబర్ 2, 2026న రిలీజ్ కన్ఫర్మ్ అయింది. కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3 పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు దూరంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో తెలుగు దృశ్యం 3…
టాలీవుడ్ హీరో ‘నారా రోహిత్’ కెరీర్లో ఓ ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ ‘పుష్ప’లో నారా వారి అబ్బాయికి కీలకమైన యాంటీ కాప్ ఆఫర్ వచ్చిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చర్చకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను ఆయన అప్పట్లో అంగీకరించలేకపోయారని సమాచారం. ఇప్పుడు అదే తరహా పాత్రను నారా రోహిత్ చేయబోతుండటం విశేషం. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో,…
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సాలిడ్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “మన శంకర వర ప్రసాద్ గారు”. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద పండుగ ర్యాంపేజ్ను మొదలుపెట్టింది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేష్ (వెంకీ మామ) కూడా ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాపై క్రేజ్ను మరింత…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయింది. రిలీజ్ కు ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ తో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవిని స్టైలిష్గా చూపిస్తూ ఫాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా, ‘మెగా విక్టరీ మాస్ సీన్స్ ఫుల్…