కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక మనదేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్ వ్యాక్సిన్ పై బ్రిటన్లోని లండన్ విశ్వవిద్యాలయం కీలకమైన పరిశోధన చేసింది. వ్యాక్సన్ మొదటి, రెండో డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే శరీరంలో యాంటీబాడీలు సమర్ధవంతంగా పెరుగుతాయనే దానిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా కోవిడ్ టీకాలను వేగంగా అమలుచేస్తున్నారు. టీకా వేయించుకుంటే కరోనా బారినుంచి బయటపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు, ఇతర సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే, వ్యాక్సినేషన్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కోవిడ్ టీకా వేయించుకోవడానికి వెళ్లిన ఓ మహిళకు, ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లిలో జరిగింది. Read: అజిత్ అభిమానులా మజాకా……
ఓవైపు ప్రపంచాన్నే హడలెత్తిస్తున్న కరోనాను అడ్డుకొనేందుకు ప్రభుత్వాలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అంత ఫైట్ చేస్తుంటే.. మరోవైపు కరోనా మందులు, టీకాల్లో దందా కూడా యథేచ్ఛగా నడుస్తోంది. రీసెంట్ గా ముంబైలో వాక్సినేషన్ నిర్వహించిన ఓ క్యాంప్ ముఠా బాగోతం బట్టబయలు అయింది. దీనిపై మరింత సమాచారాన్ని ప్రభుత్వం రాబట్టుకుంది. తాజాగా ముంబయిలో చోటుచేసుకున్న కరోనా టీకా స్కాంలో దుండగులు బాధితులకు సెలైన్ వాటర్ ఇచ్చినట్లు భావిస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే…
ఇండియాలో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్ను అందిస్తున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు. Read: ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్! అయితే, వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా…
కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. టీకాల విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం టీకా విషయంలో కీలకమైన, కఠినమైన నిర్ణయం తీసుకున్నది. సోమవారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలి అంటే తప్పని సరిగా ఒక డోసు టీకా తీసుకొని ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read: 7 రొటీన్ స్టెప్స్…
కరోనా సెకండ్ వేవ్ భయాలు ఇంకా తొలగిపోకముందే.. మరో కొత్త వేరియంట్ కలవరపెడుతోంది.. అదే కరోనా డెల్టా ప్లస్ వేరియంట్.. ఇప్పటి వరకు ఉన్న కోవిడ్ వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, దీని వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాత్రం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇక, భారత్ ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది.. కానీ, కరోనా టీకాలు తీసుకోనివారిలో…
కరోనా మహమ్మారికి చెక్పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… మొదటల్లో ప్రజల్లో భయం ఉన్నా.. క్రమంగా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇక, వ్యాక్సిన్ల కొరతతో కొంత కాలం తెలంగాణలో వ్యాక్సిన్ వేయడమే నిలిపివేసిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది.. రాష్ట్రంలో నేటితో కోటి డోసులు పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఇప్పటి వరకు తెలంగాణలో 1,00,53,358 డోసుల వాక్సినేషన్ వేశామని… అందులో…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ముప్పుభయంతోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొంత భయం తగ్గినప్పటికీ, వైరస్ వేరియంట్ లు భయపెడుతున్నాయి. వృద్దులపై వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తున్నది అనే విషయంపై యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు పరిశోధనలు చేశారు. Read: చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు ? : ప్రకాష్ రాజ్ 60 ఏళ్లు పైబడిన వృద్దులు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం వలన 60 శాతం…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అన్ని దేశాల్లో వ్యాక్సిన్ను ఇస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో కొన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి దేశాల్లో ఫిలిపిన్స్ కూడా ఒకటి. ఆ దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అమలుచేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే అరెస్ట్ లు తప్పవని అధ్యక్షుడు రోడ్రిగో హెచ్చరించారు. అరెస్ట్ వరకు తెచ్చుకోవద్దని తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరికైనా వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేకుంటే దేశం విడిచి…
2019లో చైనాలో మొదలైన కరోనా ఆ తరువాత మహమ్మారిగా మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సిన్ను వేగవంతం చేశాయి. అయితే, ఫైజర్, మోడెర్నా, ఆక్స్ఫర్డ్-అస్త్రాజెనకా టీకాలు కొంత ఖరీదుతో కూడుకొని ఉన్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు చైనా రెండు రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నది. Read: కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా పేరేమిటంటే…? ఈ…