రాజ్యసభకు ఇటీవల ఎంపికైన 57 మంది సభ్యులలో సోమవారం 27 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 18 మంది తిరిగి ఎన్నికైన వారు ఉన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం సోమవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయేంద్ర ప్రసాద్ ఉత్సాహం కొద్ది ‘జైహింద్’ అంటూ నినదించారు. ఆ తర్వాత సభాపతి యం. వెంకయ్య నాయుడు ఓ సూచన చేయడం గమనార్హం. ‘ఓ సభ్యుడు సూచించిన…
ఇండియన్ బాక్సాఫీస్ కింగే కాదు.. మాన్స్టర్ కూడా అతనే.. రాజమౌళి సినిమా అంటేనే.. వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అందుకే దర్శక ధీరుడి నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. అదే మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్గా నిలుస్తుందని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న జక్కన్న.. ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ కోసం అసలు సిసలైన రంగంలోకి దిగాడట. మరి రాజమౌళి ఫస్ట్ స్టెప్ ఏంటి..? రీసెంట్గా ట్రిపుల్ ఆర్తో బాక్సాఫీస్ను…