Rajya sabha members oath: వెంకయ్య సూచన విజయేంద్ర ప్రసాద్ గురించేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభకు ఇటీవల ఎంపికైన 57 మంది సభ్యులలో సోమవారం 27 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 18 మంది తిరిగి ఎన్నికైన వారు ఉన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం సోమవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయేంద్ర ప్రసాద్ ఉత్సాహం కొద్ది ‘జైహింద్’ అంటూ నినదించారు. ఆ తర్వాత సభాపతి యం. వెంకయ్య నాయుడు ఓ సూచన చేయడం గమనార్హం.
Also Read
‘ఓ సభ్యుడు సూచించిన ప్రతిని చదవకుండా, డీవియేషన్ చేశారని, అది సరి కాద’ని అన్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఇచ్చిన ప్రతిని మాత్రమే సభ్యులు చదవాలని, అదనంగా పదాలు జత పర్చడం సమంజసం కాదని, అది రికార్డులలో చేరదని తెలిపారు. ఎవరైనా సభ్యులు అభ్యంతరం లేవనెత్తితే వారి ప్రమాణ స్వీకారం తిరస్కారానికి గురయ్యే ఆస్కారం ఉందని, తాను ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి ఈ మాట చెప్పడం లేదని, ప్రమాణ స్వీకారం చేసేవారంతా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ ‘జైహింద్’ నినాదం తర్వాత వెంకయ్య ఈ సూచన చేయడంతో అది ఆయనను ఉద్దేశించే అనుకోవాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!