అందరికీ తెలిసిన స్వాతంత్ర్య సమరయోధులు చాలా మందే ఉంటారు. కానీ, కొంత మందికే తెలిసిన ఎందరెందరో త్యాగమూర్తులు దేశం కోసం పాటుపడ్డారు. అలాంటి వారిలో ఒక ధీర వనిత గురించి సినిమా రాబోతోంది. ఇప్పటికే ‘షేర్ షా’ మూవీతో పాట్రియాటిక్ బ్లాక్ బస్టర్ అందించిన కరణ్ జోహర్ వెంటనే మరో దేశభక్తి చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఉషా మెహతా అనే గాంధేయవాది క్విట్ ఇండియా సమయంలో చేసిన బ్రిటీష్ వ్యతిరేక పోరాటం గురించి సినిమా తీసే ప్రయత్నాల్లో కరణ్…