Rachakonda CP: బుధవారం నాడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా రేపటి మ్యాచ్కు భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య, ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మ్యాచ్కు ఎంట్రీ- ఎగ్జిట్ బోర్డులు పెట్టామని.. ప్లేయర్స్ ఎంట్రీ గేట్ నుంచి బయట వ్యక్తులకు ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ఆటగాళ్లకు ఇబ్బంది కలిగిస్తే…
Hyderabad: ప్రస్తుతం టీమిండియా బిజీ షెడ్యూల్తో క్రికెట్ ఆడుతోంది. ఇటీవల ఆసియా కప్ ఆడిన భారత్ సొంతగడ్డపై ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్, ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు వేదిక కానుంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో చర్చలో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా కరెంట్ వివాదంతో చర్చలోకి వచ్చింది. అయితే హెచ్సీఏ విద్యుత్ సంస్థకు మూడు కోట్లకు పైకా బాటలు పెట్టింది. కాబట్టి ఆ వారం రోజుల్లోగా ఆ బిల్ చెల్లించాలని నోటీసులు పంపించింది విద్యుత్ సంస్థ. అయిన కూడా బిల్ చెల్లించకపోవడంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఉప్పల్ స్టేడియం కి పవర్ కట్ చేసింది. అయితే పవర్ కట్ తర్వాత కూడా…