Woman In UP Allegedly Raped By Husband, Brother-In-Law After 'Triple Talaq': ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు అత్యాచారానికి పాల్పడ్డారు. ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళను మోసం చేశారు. సదరు మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో మతగురువుతో పాటు పలువురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళ ఇచ్చిన…
భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి దానిని వీడియో తీశాడు ఓ భర్త. యూపీలోని కాన్పూర్లో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త సంజయ్ వీడియో తీయడం గమనించి తన ప్రయత్నం విరమించి. బయటకొచ్చిన శోభితా గుప్తా.. మళ్లీ భర్తతో గొడవ జరగడంతో ఉరి వేసుకుని చనిపోయింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్తో వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటకుపైగా కరెంట్ రాలేదు. దీంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అక్కడ భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. గంటకుపైగా కరెంట్ రాలేదు. ఆసుపత్రిలోని జెనరేటర్ పని చేయలేదు. అత్యవసర లైట్లు…
ఇప్పటికే అతగాడికి నాలుగు పెళ్లిళ్లు జరిగాయి.. ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు.. కానీ, పాడుబుద్ధి మరో పెళ్లి చేసుకోవాలని చూశాడు.. కానీ, పిల్లల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది… పెళ్లికి సిద్ధమైన తండ్రిని పట్టుకుని చితకబాదారు.. అసలు ఏం జరుగుతుందో అర్థంకాని వధువు.. అక్కడి నుంచి మెల్లెగా జారుకుంది… ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. రోడ్డు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు.. మొదటి భార్యకు…
కొన్ని విచిత్రమైన పోటీలు ఉంటాయి.. వాటి వెనుక పబ్లిసిటీ స్టంటే ఉంటుంది.. తాజాగా, ఓ స్వీట్ షాపు నిర్వహకుడు ఓ భారీ సమోసా తయారు చేయించాడు.. దానికి సైజుకు తగ్గట్టుగానే ‘బాహుబలి’గా నామకరణం చేశాడు.. ఇక, ఆ సమోసా తిన్నవారికి రూ.51 వేల బహుమతి ప్రకటించాడు.. అయితే, ఎక్కడైనా షరతులు ఉంటాయి కదా.. ఆ సమోసా తినడానికి కూడా కొంత టైం కేటాయించాడు.. అయితే, ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తోంది.. ఈ దెబ్బతను…
దేశంలో ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సహరాన్ పూర్ లో నలుగురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తను గర్భం దాల్చాలని తెలిసి నలుగురు వ్యక్తులు దాడి చేసినట్లు మహిళ ఆరోపించింది. దీంతో తీవ్ర గర్భస్రావం అయింది. ఈ ఘటనపై 24 ఏళ్ల బాధిత మహిళ దియోబంధ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. …
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ గెలుపుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమాజ్ వాదీ పార్టీని నిందించారు. యూపీలో బీజేపీ గెలుపుకు కారణం ఎవరని ప్రశ్నించారు. తాజాగా నిన్న జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో రాంపూర్, ఆజాంగఢ్ లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే సమాజ్ వాదీ పార్టీ, బీజేపీని ఓడించలేదని.. వారికి నిజాయితీ లేదని విమర్శించారు. ఇటాంటి అసమర్థ పార్టీలకు మైనార్టీ కమ్యూనిటీ ఓట్లు వేయకూడదని ఆయన అన్నారు. బీజేపీ…