Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Up Government

Up Government News

    • లఖింపుర్ ఖేరి ఘటన.. సుప్రీంకోర్టు సీరియస్‌
      #Top Story

      లఖింపుర్ ఖేరి ఘటన.. సుప్రీంకోర్టు సీరియస్‌

      ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్‌ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.…
    • వ్యతిరేక పవనాలు వీస్తున్న ‘కమలం’ వికసిస్తుందా?
      #Top Story

      వ్యతిరేక పవనాలు వీస్తున్న ‘కమలం’ వికసిస్తుందా?

      ఈ ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో జరుగనున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ సర్కారు అధికారంలో ఉంది. దీనిని తిరిగి నిలబెట్టుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ పీఠం మరోసారి కమలదళం చేతిలోకి వెళ్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.…
    • అక్కడ మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం.. యోగీ సర్కార్‌ నిర్ణయం
      #జాతీయం

      అక్కడ మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం.. యోగీ సర్కార్‌ నిర్ణయం

      ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ మరో కీల నిర్ణయం తీసుకుంది.. శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం విధించింది… బృందావ‌న్-మ‌ధుర‌తో పాటు.. వాటికి 10 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మ‌ద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింనట్టు యోడీ సర్కార్‌ పేర్కొంది.. ఇక, ఈ నిషేధం త‌క్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.. మ‌ధుర‌, బృందావ‌న్‌ను టూరిస్ట్ ప్లేస్‌లుగా ప్రకటించడంతో.. అక్కడ మ‌ద్యం, మాంసంపై నిషేధం విధించామని.. ఇప్పటి వరకు ఆ వృత్తుల్లో ఉన్న వారికి…
    • క‌న్వ‌ర్ యాత్ర‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం:  యూపీకి నోటీసులు
      #Top Story

      క‌న్వ‌ర్ యాత్ర‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం: యూపీకి నోటీసులు

      క‌న్వ‌ర్ యాత్ర‌కు యూపీ అనుమ‌తులు ఇవ్వ‌డంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  క‌రోనా దృష్ట్యా అనుమ‌తులు ఎలా  ఇస్తార‌ని ప్ర‌శ్నించింది.  సుమోటోగా కేసును స్వీక‌రించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది.  అయితే, ఈ యాత్ర‌కు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనుమ‌తి నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే.  మ‌హాశివుడి భ‌క్తులు ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్క‌డి ప‌విత్ర‌మైన గంగాన‌ది జ‌లాలను తీసుకొని వ‌స్తారు.  వాటిని స్థానికంగా ఉండే శివాల‌యంలో మ‌హాశివునికి అభిషేకిస్తారు.  ఈ యాత్ర ప్ర‌తి…
    • క‌రోనా ఎఫెక్ట్.. యూపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
      #వార్తలు

      క‌రోనా ఎఫెక్ట్.. యూపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

      భార‌త్‌తో క‌రోనా మ‌హ‌మ్మారి సేకండ్‌వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. కోవిడ్ క‌ట్ట‌డికి వివిధ రాష్ట్రాలు క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి.. కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తుంటే.. మ‌రికొన్ని రాష్ట్రాలు.. నైట్ క‌ర్ఫ్యూ విధిస్తున్నారు.. తాజాగా మ‌రో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది.. ఉత్తర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సైతం క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఈ వారం నుంచి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గేవ‌ర‌కు ప్ర‌తి…
    ←123

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Tomato Price Drop: 2 రూపాయలకు పడిపోయిన టమోటా ధర.. లబోదిబోమంటున్న రైతన్నలు!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • Nitish kumar: నితీష్ కుమార్ బిగ్ ప్లాన్.. కుమారుడికి ‘పెద్ద’ పదవి!

  • Sunny Leone Daughter: పదేళ్లకే సైంటిస్ట్‌గా మారినా సన్నీ లియోన్ కూతురు!

  • Earthquake: ఇరాన్, లెబనాన్‌లో భూప్రకంపనలు.. కారణమిదేనా?

ట్రెండింగ్‌

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions