లేబర్ పార్టీ యూకే పార్లమెంటరీ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం లాంగ్లిస్ట్లో హైదరాబాద్కు చెందిన ఉదయ్ నాగరాజు చేరారు. లాంగ్లిస్టింగ్ అనేది వడపోత ప్రక్రియ, ఇక్కడ సాధారణంగా వందలాది అప్లికేషన్ల నుంచి ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఎంపిక చేయబడతారు.
గతంలో గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నేపథ్యంలో కొత్త కొత్త వేరియంట్లు మళ్లీ భయాందోళనను కలిగిస్తున్నాయి. బ్రిటన్లో కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది
బ్రిటీష్ క్వీన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరంతర వైద్య పరిరక్షణలో ఉండాలని వైద్యులు సిఫారసు చేశారు. రాణి ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో బాల్మోరల్లో వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎండ తీవ్రతతో యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. యూరప్ దేశాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొటున్నాయి. ఎంతలా ఉంటే ఎండల తీవ్రతకు ట్రాఫిక్ సిగ్నళ్లు కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల వల్ల ఎయిర్ పోర్టుల్లోని రన్ వేలపై తారు చిక్కగా మారుతోంది. దీంతో విమానాల ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే యూకేలో ఎండల కారణంగా రైళ్లను నిలిపివేశారు.…
మైసూరును పాలించిన టిప్పుసుల్తాన్ సింహాసనాన్ని వేలం వేసింది బ్రిటన్ ప్రభుత్వం.. సింహాసనంలోని ముందరి భాగాన్ని వేలానికి పెట్టారు.. వజ్రాలతో పొదిగిన పులి తల ఆకృతిని భారత కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లకు వేలానికి పెట్టింది. వేలంలో ధరను £1.5 మిలియన్లుగా నిర్ణయించింది.. మన కరెన్సీ ప్రకారం.. రూ. 14,98,64,994కు వేలం వేస్తోంది.. 18వ శతాబ్దంలో భారత్లోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్.. అయితే, భారత్ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్యమైన సంపదను ఇలా బ్రిటన్ బహిరంగంగా వేలం వేయడంపై…