ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి 10 సెంట్రల్ విద్యాసంస్థలు వచ్చాయని… ఏపీకి కేటాయింపులకు ప్రధాని నరేంద్ర మోడీ రెండో ఆలోచన చేయరు, ఉండదని తెలిపారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. కాకినాడలో జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో కలిసి ప్రారంభించిన ఆమె.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మెరైన్ ప్రొడక్ట్ను ఎగుమతి చేయడంలో ఏపీ ముందు ఉందని ప్రశంసించారు.. ట్రేడ్ కోర్స్ లు…