Akhilesh Yadav: ఏపీ, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్ బొనాంజా.. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు..
- కేంద్ర బడ్జెట్పై విమర్శలు గుప్పించిన అఖిలేష్ యాదవ్..
- మిత్రపక్షాలను తృప్తి పరిచేందుకు ఏపీ
- బీహార్లకు నిధులు..
- ఉత్తర్ ప్రదేశ్ని విస్మరించారని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో పాటు తమ మేనిఫేస్టో అంశాలనే బీజేపీ కాపీ కొట్టిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా బడ్జెట్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీయేలోని మిత్రపక్షాలను అధికారంలో కొనసాగించేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ని విస్మరించారని ఆయన అన్నారు.
Read Also: Sri Lanka: 9 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారంలో ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎన్డీయే మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ ప్రయత్నమని అఖిలేష్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూలు పాలిస్తున్న ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించగా, బీహార్లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులకు రూ.26,000 కోట్లు కేటాయించారు. ఉత్తర్ ప్రదేశ్కి బడ్జెట్లో ఏమీ రాలేదని అఖిలేష్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏం ప్రయోజనం కలగలేదని విమర్శించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!