Akhilesh Yadav: ఏపీ, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్ బొనాంజా.. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు..
- కేంద్ర బడ్జెట్పై విమర్శలు గుప్పించిన అఖిలేష్ యాదవ్..
- మిత్రపక్షాలను తృప్తి పరిచేందుకు ఏపీ
- బీహార్లకు నిధులు..
- ఉత్తర్ ప్రదేశ్ని విస్మరించారని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో పాటు తమ మేనిఫేస్టో అంశాలనే బీజేపీ కాపీ కొట్టిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా బడ్జెట్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీయేలోని మిత్రపక్షాలను అధికారంలో కొనసాగించేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ని విస్మరించారని ఆయన అన్నారు.
Read Also: Sri Lanka: 9 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక
Also Read
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారంలో ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎన్డీయే మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ ప్రయత్నమని అఖిలేష్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూలు పాలిస్తున్న ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించగా, బీహార్లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులకు రూ.26,000 కోట్లు కేటాయించారు. ఉత్తర్ ప్రదేశ్కి బడ్జెట్లో ఏమీ రాలేదని అఖిలేష్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏం ప్రయోజనం కలగలేదని విమర్శించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!