Kangana Ranaut: రాహుల్ గాంధీ ‘హల్వా’ వ్యాఖ్యలపై ఫైర్.. దేశాన్ని ముక్కలు చేయాలనేదే కాంగ్రెస్ మనస్తత్వం..
- రాహుల్ గాంధీ ‘హల్వా’ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఫైర్..
- ఆయనకు కనీస ఆలోచన లేదని ఆగ్రహం..
- దేశాన్ని విడగొట్టడమే కాంగ్రెస్ మనస్తత్వం అంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: బడ్జెట్ తయారు చేస్తున్న సమయంలో హల్వా వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారు లేరని ఇటీవల లోక్సభలో రాహుల్ గాంధీ ‘దేశ్ కా హల్వా’ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటు గానే స్పందించింది. కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ తయారీ సమయంలో ఎంతమందికి చోటిచ్చారని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ గురించి నేనేం చెప్పాలి, ఆయన చెప్పే దాంట్లో అర్థం లేదని, ఆయన చెప్పేది అర్థం కావడం లేదని, ఆయన మాట్లాడిన మాటలు ఖండిచాల్సిన విషయమని అన్నారు. రాహుల్ గాంధీ నానమ్మ( మాజీ ప్రధాని ఇందిరా గాంధీ) పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
Read Also: Uttar Pradesh: సజీవంగా వ్యక్తి సమాధి.. వీధి కుక్కలు రక్షించాయి..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ తీరు దేశానికి మంచిది కాదని, తమకు లబ్ధి చేకూరడానికి దేశాన్ని ముక్కలు చేయాలనేది కాంగ్రెస్ మనస్తత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి కొనసాగుతోందని మండిపడ్డారు. జూలై 29న, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర బడ్జెట్ తయారీ సమయంలో జరిగిన హల్వా వేడుకల ఫోటోల్ని ప్రదర్శించారు. ఇందులో దళితులు ఆదివాసీలు, వెనకబడిన తరగతులకు చెందిన వ్యక్తి లేరని అన్నారు. బడ్జెట్ తయారీలో 20 మంది అధికారులు పనిచేస్తే ఇందులో కేవలం ఒక్క మైనారిటీ వ్యక్తి, ఒక ఓబీసీ వ్యక్తి ఉన్నారని అన్నారు.
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!