ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులైనా కూడా పనిచేశాయి. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావటంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఉగాది పండుగ, రంజాన్ పండ
ఉగాది పండగ రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. దాంతో 3,456 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్
Shani Gochar 2025: జ్యోతిష్యంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శనిని కర్మ కారకుడిగా భావిస్తారు. శని ఒక్కో ఇంట్లో రెండున్నర ఏళ్లు ఉంటారు. 2025లో శని కుంభం నుంచి మీనంలోకి మారుతున్నాడు. రెండున్నరేళ్ల పాటు ఇక్కడే శని సంచరిస్తారు. శని గ్రహం ప్రతీ మనిషిని కష్టపడేలా చేస్తాడు, మనల్ని పరీక్షిస్తుంటాడు. ఎవరు మన�
Vishwavasu Nama: ఉగాదితో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. మొత్తం 60 సంవత్సరాల్లో విశ్వావసు ఒకటి. ‘‘విశ్వావసు’’ అంటే సమృద్ధి అని అర్థం. ప్రజల వద్ద ఏది ఉంటే సంతోషంగా ఉంటారో, దానిని ఇచ్చే సంవత్సరంగా దీనిని చెబుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం,
మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప
Ugadi 2025: ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తుంది. 2025 సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవ�
Bhatti Vikramarka : ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్ పెట్టింది.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టింది. ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు.. మొత్తంగా ఉగాది