మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విటర్కు ఎలాన్ మస్క్ గుడ్బై చెప్పబోతున్నారు. ట్విటర్కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను ఎంపిక చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. అయితదే ఈ రేసులో లిండా యాకరినో పేరు ముందుంది.
టెస్లా అధినేత, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విటర్కు గుడ్బై చెప్పబోతున్నారు. ట్విటర్కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను ఎంపిక చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేతగా తీరిక లేని…
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ పేరులో గల ‘w’ అక్షరం తొలగించారు. ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయం వెలుపల సైన్ బోర్డుపై 'w' అక్షరాన్ని కవర్ చేసింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభంపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు. సంక్షోభంలో ఉన్న బ్యాంక్ ను కొనుగోలు చేసేందుకు తాను రెడీగా ఉన్నానంటూ పేర్కొన్నారు. SVBని డిజిటల్ బ్యాంక్ గా మారుస్తానంటూ ట్వీట్ చేశారు.
New CEO of Twitter: టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్లు ఓవైపు హాస్యం పంచుతున్నా.. మరో వైపు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. ముఖ్యంగా భారతీయులు తీవ్రస్థాయిలో ట్విట్టర్ చీఫ్పై ఫైర్ అవుతున్నారు.. నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వివాదాస్పద పోస్టులతో చెలరేగిపోయే టెస్లా చీఫ్.. ఇప్పుడు చేసిన ట్వీట్ భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడు. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ను కుక్క కన్నా హీనం అని అర్థం వచ్చేలా ట్విట్టర్…
Twitter New CEO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ ను చేజిక్కున్న తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు. రోజుకో షాకింగ్ నిర్ణయంతో వార్తల్లో నిలుస్తున్నారు.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? ఎలాన్ మస్క్ తన ప్రభావం చూపిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది.ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ త్వరలో పదవి నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తోంది. సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ సీఈవోకి ఉద్వాసన పలుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. టెస్లా సీఈవోగా ఉన్న ఎలన్ మస్క్ త్వరలో ట్విట్టర్ బాధ్యతలనూ చూసుకుంటారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం 4,400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేశారు. అప్పటినుంచి సీఋవో పరాగ్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్రెండింగ్ లో ఉన్న ఏ విషయాన్ని వదలదు. అన్నింటిలోనూ కలుగజేసుకొని తనదైన రీతిలో స్పందిస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయాలలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే రిజైన్ చేయడం, ఆయన ప్లేస్ లో ఇండో అమెరికన్ పరాగ్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టడం. పరాగ్ బాధ్యతలు తీసుకుంటున్నాడని తెలిసినప్పటినుంచి ఇండియన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఈ ట్రెండింగ్ న్యూస్ పై నటి…
సోషల్ మీడియా రారాజుగా వెలుగొందుతున్న ట్విట్టర్కు నూతన సీఈవోగా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఉన్నత పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. ఈ జాబితాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా పరాగ్ అగర్వాల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, మాస్టర్ కార్డ్.. ఇప్పుడు ట్విట్టర్.. ఇలా వీటన్నింటిలో కామన్…
150 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ప్రతిభకు ఏ మాత్రం కొదవ లేదు. అందుకే టెక్ ప్రపంచంలో భారతీయులు దూసుకుపోతున్నారు. తాజాగా ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో భారతీయుల ఘనతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు గతంలో భారతీయులు పెద్ద పెద్ద పొజిషన్లలో నియమింపబడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో…