హైదరాబాద్ ఫిల్మ్నగర్లో ఈవెంట్ మేనేజర్ అనురాధ ఆత్మహత్య చేసుకుంది.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆమె.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిల్మ్నగర్ జ్ఞానిజైల్సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న ఈవెంట్ మేనేజర్ అనురాధకి.. కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా కిరణ్ తనను పెళ్లి చేసుకుంటాడని భావించిన ఆమె.. ఆ యువకుడితో సహజీవనం చేస్తోంది.. కానీ, ఇటీవలే మరో యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం ఆమెకు…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… వైసీపీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ తీసుకువచ్చిన ఆన్లైన్ టికెట్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. అయితే….ఇలాంటి తరుణంలో మచిలీ పట్నంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య,సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆంధ్ర రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. మంగళవారం మంత్రి నానికి ఫోన్ చేసి..…
పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ వివాదంపై స్పందించారు. ఇంస్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. అందులో భాగంగానే పోసాని వివాదం నుంచి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం…
సినిమా పరిశ్రమ పవన్ కళ్యాణ్ సొంత సొత్తుకాదు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే చిరంజీవి కి ఉన్న హూందాతనం పవన్ కళ్యాణ్ కు లేదు అని తెలిపారు. సినిమా పోర్టల్ అన్ లైన్ వ్యవస్థ కు చిరంజీవి పూర్తి మద్దతు ఇస్తానన్నారు. యుద్ధానికి సిద్ధంకండి అంటూ కార్యకర్తలను పవన్ రెచ్చగొడుతున్నారు. తాలిబన్ తరహా పరిపాలన పవన్ కోరుతున్నట్లు కనిపిస్తుంది అని చెప్పారు. జీఎస్టీ విధానంపై ప్రధానిని ప్రశ్నించి తర్వాత మా ప్రభుత్వ పనితీరును…
ప్రముఖ తెలుగు చిత్రాల నిర్మాత, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత జె. వి. ఫణీంద్ర రెడ్డి (వెంకట్) అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. రవి చావలి దర్శకత్వం వహించిన ‘ది ఎండ్’ మూవీతో 2004లో తెలుగు సినిమా రంగంలోకి వెంకట్ అడుగుపెట్టారు. ఈ సినిమా నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా రవి చావలి దర్శకత్వంలో ‘సామాన్యుడు’, అలీతో ఎస్వీ కృష్ణారెడ్డి…
నిన్న “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యణ్ మాట్లాడిన మాటల పై స్పందిస్తూ… ముఖ్యమంత్రి, మంత్రుల పై చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి అని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేసారు. పవన్ కళ్యణ్ తన వ్యాఖ్యల ద్వారా పలుచనైపోతున్నారు. సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారు ఆయన. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే ఉండరు. ఆయన సినిమాలన్నీ ఫారెన్ లోనే తీస్తారు. మరి ఏపీలో ఎందుకు…
జనసేన పవన్ కళ్యాణ్ కు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కళ్యాణ్ అని… విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని చురకలు అంటించారు. పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవలేక పోయాడని… టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటి ? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో…
ఒకప్పుడు యావత్ భారతావని మెచ్చిన దర్శకుడు ఆయన. ఆయన స్ఫూర్తితో ఎందరో సినిమారంగం వైపు వచ్చారు. అంతలా ప్రభావితం చేశాడాయన. ఆయన మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. అలాంటి దర్శకుడి ఇప్పటి పరిస్థితి చూస్తుంటే జాలిపడే వారే ఎక్కువ. అంతలా తన స్థాయిని దిగజార్చుకున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల కాలం వరకూ పబ్లిసిటీతో పబ్బం గడుపుకున్న ఇతగాడు ఇటీవల అప్ కమింగ్ నటీమణుల ఇంటర్వ్యూలపై పడ్డాడు. చీప్ చిన్న సినిమాలను పబ్లిసిటీతో సొమ్ము…
(సెప్టెంబర్ 22న విజయబాపినీడు జయంతి)నలుగురు నడిచే బాటలో నడిస్తే మేలని చాలామంది భావన; మనమే కొత్త మార్గం చూపిస్తే బాగుంటుందని ఇంకొందరి ఆలోచన. రెండోరకం వారే ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటారు. నిర్మాత, దర్శకుడు విజయబాపినీడు ఆ రెండోరకానికి చెందినవారే. ఆయన ఏది చేసినా, అందులో వైవిధ్యం ఉండాలని తపించేవారు. రచయితగా, చిత్ర నిర్వాహకునిగా, నిర్మాతగా, దర్శకునిగా బాపినీడు సాగిన తీరు మరపురానిది. విజయబాపినీడు పేరు వినగానే సినీ ఫ్యాన్స్ కు ‘శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్’ చప్పున గుర్తుకు…
నాలుగు దశాబ్దాల పాటు రెండున్నర వేల చిత్రాలకు పోస్టర్స్ డిజైనర్ గా సేవలందించిన ఈశ్వర్ (84) చెన్నయ్లో కన్నుమూశారు. యుక్తవయసులోనే చెన్నయ్ చేరిన ఆయన తొలుత తన సీనియర్స్ దగ్గర పోస్టర్స్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకుని 1967లో బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ చిత్రంతో సొంత స్టూడియోను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో విడుదలైన కోడి రామకృష్ణ ‘దేవుళ్ళు’ చిత్రానికి ఆఖరుగా ఈశ్వర్ వర్క్ చేశారు. సినిమా రంగంలో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ఈశ్వర్ పలు…