తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్కు హోస్ట్గా ఎంపికయ్యాడు. స్ట్రాటజీ, మైండ్ గేమ్స్, డిసెప్షన్తో సాగిపోయే ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఈ షోతో తేజ కొత్త అవతార్లో కనిపించబోతున్నాడు. జాంబిరెడ్డి, హనుమాన్ మిరాయ్ తో హాట్రిక్ హిట్ అందుకున్న హీరోగా తేజ సజ్జా టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఈ సమయంలో రియాలిటీ షో హోస్టింగ్…
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతోనే కాకుండా పాత్ర కోసం తను పడే కష్టంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. గతంలో ‘రాఖీ’ సినిమా కోసం బొద్దుగా కనిపించిన తారక్, ‘యమదొంగ’ సమయానికి స్లిమ్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే అంకితభావంతో తన 31వ చిత్రం NTRNeel కోసం మరోసారి స్టన్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్తో సిద్ధమవుతున్నారు. Also Read : NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్…
నందమూరి బాలకృష్ణ అంటే కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, కొత్త ప్రయత్నాలను ప్రోత్సహించే ఒక పెద్ద దిక్కు. తాజాగా నటి వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సరస్వతి’ సినిమా బృందం బాలకృష్ణను కలిసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు సినిమా విశేషాలను వివరించి, ఆయన ఆశీస్సులు అలాగే మద్దతును కోరింది. చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించిన బాలయ్య, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. Also Read : Vishnu…
టాలీవుడ్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు.. ప్రస్తుతం దుబాయ్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధ సెగలు దుబాయ్ను కూడా తాకడంతో, అక్కడ క్షిపణుల దాడులను ఆయన కళ్లారా చూశారు. తన కుటుంబం, ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ భయానక వాతావరణంలో చిక్కుకోవడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. Also Read : Renu Desai: నెటిజన్ల అసభ్య కామెంట్స్పై రేణూ దేశాయ్ నిప్పులు! కుటుంబంతో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ అంటేనే ఒక రేంజ్లో ఉంటాయి. అయితే, ‘డ్రాగన్’ సినిమాలో అంతకు మించిన విధ్వంసాన్ని ప్లాన్ చేసాడట ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ షర్ట్లెస్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో లాగా కాకుండా కంప్లీట్లీ న్యూ స్టైల్ …
టాలీవుడ్ ఎగ్జిబిటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బుధవారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఏ సినిమా అయినా థియేటర్లో విడుదలైన 8 వారాల (56 రోజులు) తర్వాతే ఓటీటీలోకి రావాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అయితే, ఇది వినడానికి బాగున్నా, క్షేత్రస్థాయిలో దీని అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also Read : Tollywood Actors : టాలీవుడ్ హీరోల పెళ్ళిలు ఎవరు ఏ వయసులో చేసుకున్నారో…
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన ‘బావమరిది’ పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ను తీసుకోవాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహద్ కు కథ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. Also Read : Prabhas…
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు హీరోలు క్యూ కట్టారు. అయితే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్తో ‘బ్రహ్మరాక్షస’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తునట్టు వార్తలు వచ్చాయి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించాయి తప్ప ఇటీవల కాలంలో ఎటువంటి అప్డేట్స్ లేవు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా రద్దు…
తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి చిన్న అప్డేట్ అయిన కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా మూవీ టీం తాజాగా ఓ హాలివుడ్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా జక్కన మూవికి సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మళ్ళీ…
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజీత్తో కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రేజీ కాంబో గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఒక అదిరిపోయే వార్త బయటకొచ్చింది. కాగా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నెల నుంచి మొదలుకానుందట. ఇప్పటికే సుజీత్ అదిరిపోయే స్క్రిప్ట్ను రెడీ చేశారట.…