Home
Tollywood News 2026
Tollywood News 2026 News
-
Adivi Sesh: “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
Adivi Sesh: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడివి శేష్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన అభిమానుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్కు ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే, ఒక నటుడికి ఉండాల్సిన అసలైన ఫ్యాన్ బేస్ అంటే ఏంటో వివరించారు. “నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?” అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రివర్స్ ట్రోలింగ్పై శేష్… -
JD Chakravarthy: అందుకే హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి రానివ్వరు..
టాలీవుడ్ వెర్సటైల్ నటుడు జేడీ చక్రవర్తి ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎదురయ్యే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఆయన కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపడానికి ఎందుకు భయపడతారో ఆయన వివరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. Also Read : Ranbir Kapoor: రణ్బీర్… -
RAAKA : రాకా.. హీరోయిన్ పరిస్థితేంటి?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దీపికా రెండోసారి తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించింది. దీంతో అందరూ రణ్వీర్, దీపిక దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే సమయంలో ఆమె నటిస్తున్న సినిమాల పరిస్థితేంటి? అనే చర్చ మొదలైంది. Also Read : Devara 2 : ఇంకెక్కడి దేవర 2.. కొరటాల… -
NTRNeel : ఎన్టీఆర్ – నీల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫాన్స్ కు షాక్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతోంది. కానీ ఇంకా సగానికి పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంత స్లోగా నడుస్తున్న ఈ సినిమా.. ఇదే ఏడాదిలో రిలీజ్ అవుతుందా? అంటే, లేదనే మాట వినిపిస్తోంది. మొదట 2026 జూన్లో విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో చిత్రీకరించే… -
NTRNEEL : ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ఆలియా భట్..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సాగాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఒక కీలక పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. Also Read : Vikram : విక్రమ్ – శంకర్ మళ్ళీ కలుస్తున్నారు… -
Kiran Abbavaram : మల్టీటాస్క్స్ చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం.
టాలీవుడ్లో మల్టీటాస్క్స్ చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం.. పాన్ ఇండియా లీగ్లోకి ఎంటరౌతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ అండ్ ప్రేరణ అరోరా ప్రొడక్షణ్ హౌస్ సంయుక్తంగా ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నాయి. మైథలాజికల్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఫిక్స్ అయ్యాడు. Also Read : Abhilash : ‘బైకర్’ డైరెక్టర్ అభిలాష్కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ చిత్రాల నిర్మాత కిరణ్ అబ్బవరం 15వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోంది… -
NTRNeel : విలన్గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ గురించి.. సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తునే ఉంది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు వార్తలు రాగా.. చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. షెడ్యూల్ మధ్యలో వచ్చే రెగ్యులర్ బ్రేక్ తప్ప.. అంతా పర్ఫెక్ట్గా సాగుతోందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ సినిమా విలన్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. తొలుత ఎన్టీఆర్కు ధీటుగా పవర్ఫుల్ నెగటివ్ రోల్ కోసం… -
Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు
2025 అంటే అనుపమ పరమేశ్వరన్దే. ఒక్కటి కాదు రెండు కాదు.. ఆరు సినిమాలతో సందడి చేసింది. అందులో నాలుగు బ్లాక్ బస్టర్సే. డ్రాగన్తో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపరను.. బైసన్ వరకు కంటిన్యూ చేసింది. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు లైఫ్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. కిష్కింధ పురితో బెల్లకొండ సాయి శ్రీనివాస్కు కంబ్యాక్ అయితే.. కెరీర్ ఎటు పోతుందో తెలియని డైలామాలో పడిపోయిన స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్కు బైసన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. పెట్… -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?
ఓ వైపు రాజకీయంగా బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోవైపు కమిట్ అయిన ‘OG’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. నిజానికి పవన్ ఫలానా నిర్మాతకి డేట్స్ ఇచ్చాడని అడ్వాన్స్ కూడా తీసుకున్నాడనే… -
Varanasi: క్లైమాక్స్కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లిలో జరుగుతోంది. శంకర్ పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ షూటింగ్లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా…
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!