తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే కుటుంబ ప్రేక్షకులు, పండగ వాతావరణంతో పాటు ఉత్సాహభరితమైన సంగీతం గుర్తుకు వస్తాయి. అలాంటి సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో తనదైన ముద్ర వేస్తున్నారు. 2025లో పండగ వైబ్ను సెట్ చేసిన భీమ్స్.. 2026 సంక్రాంతిని కూడా తన సంగీతంతో ఓన్ చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సంక్రాంతికి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం, వైవిధ్యం కలబోసిన సీనియర్ నటుడు వీకే నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నరేష్.. కాలానికి తగ్గట్టు తన పాత్రలను మార్చుకుంటూ ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నారు. హీరోగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినా తనదైన ముద్ర వేసారు. ఇటీవల సినిమాల్లో ఆయన పోషిస్తున్న పాత్రలు కథకు బలాన్ని చేకూరుస్తూ…
టాలీవుడ్లో ప్రస్తుతం కొత్తతరం హీరోలు సినిమాల్లో కేవలం నటనకే పరిమితం కాకుండా.. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం వంటి విభాగాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నారు. హీరోల మల్టీ టాలెంట్ కారణంగా ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలు, బలమైన పాత్రలతో కూడిన సినిమాలు చూసే అవకాశం దక్కుతోంది. మల్టీ టాలెంట్ హీరోల జాబితాలో అడివి శేష్ ముందు వరుసలో ఉన్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి విజయాల తర్వాత ప్రస్తుతం ‘డాకోయిట్’, ‘జీ2’ చిత్రాలకు…
Movie Shootings: సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. పండుగ విరామంతో చాలామంది హీరోలు, టెక్నీషియన్లు బ్రేక్ తీసుకోగా.. ఇప్పుడు మళ్లీ మెల్లగా ఆ బ్రేక్కు బ్రేక్ ఇస్తూ షూటింగ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. ఈసారి స్టూడియోలు, అవుట్డోర్ లొకేషన్లు అన్నీ బిజీగా మారుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు..? ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతోందో.. ఒక లుక్కేద్దాం.. Allu Arjun:…
మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం2 అన్ని భాషల్లో సూపర్ హిట్గా నిలిచాయి. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2, 2026న విడుదలకు రెడీ అవుతుండగా, హిందీ దృశ్యం 3 అక్టోబర్ 2, 2026న రిలీజ్ కన్ఫర్మ్ అయింది. కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3 పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు దూరంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో తెలుగు దృశ్యం 3…
‘మాస్ మహారాజా’ రవితేజ అంటేనే ఎనర్జీ, స్పీడ్, ఎంటర్టైన్మెంట్కు చిరునామా. కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే 2020 తర్వాత రవితేజ తన సినిమాల్లో గ్లామర్ డోస్ పెంచారు. ఒక్కో సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురితో రొమాన్స్ చేశారు. ఓ సినిమాలో అయితే ఏకంగా నలుగురు హీరోయిన్లు కూడా ఉన్నారు. రవితేజ నటించిన సినిమాల్లో గ్లామర్తో పాటు టాలెంట్ ఉన్న పలువురు హీరోయిన్లు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు.…
టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన, ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు…
ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హడావుడే సృష్టించాయి. మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు వంటి చిత్రాలు విడుదలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టాయి. పండుగ వాతావరణం, కుటుంబ ప్రేక్షకుల సందడి కలిసి ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కింది. రాజాసాబ్ మాత్రం ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో గత కొన్ని…
టాలీవుడ్ టాప్ దర్శకులలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. కళ్యాణ్ రామ్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ తో సుప్రీమ్ సినిమాను డైరెక్ట్ చేసి మరొక హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్…
బాలీవుడ్ తీస్తుంది కదా అని భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ స్టోరీ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు ఎస్ ఎస్ రాజమౌళి- తారక్. పోనీ బీటౌన్లో అమీర్ ఖాన్తో రాజ్ కుమార్ హిరానీ తీయాలనుకున్న మూవీ పట్టాలెక్కిందా అంటే అదీ లేదు. గత ఏడాదే ఈ వెంచర్ సెట్స్పైకి అడుగుపెడుతుంది అనుకున్న టైంలో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అండ్ డైరెక్టర్ హిరానీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని.. ప్రాజెక్ట్ షెడ్డుకు వెళ్లిందన్న రూమర్స్ స్ప్రెడ్…