టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టుకు రాణి రాంపాల్ కెప్టెన్గా వ్యవహరిస్తుందని హాకీ ఇండియా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును గత వారం ప్రకటించిన హెచ్ఐ కెప్టెన్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక వైస్ కెప్టెన్లుగా గోల్కీపర్ సవిత, దీప్ గ్రేస్ ఎక్కా వ్యవహరిస్తారని తెలిపింది. ఒలింపిక్స్లో జట్టును నడిపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది రాణి. ఇప్పటివరకు దేశం తరఫున 241 మ్యాచ్లు ఆడి…
తన ఫ్యాక్సిన్కి షాకింగ్ న్యూస్ చెప్పారు రఫెల్ నాదల్.. ఈ ఏడాది జరిగే వింబుల్డన్ ఓపెన్తో పాటు టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు ఈ టెన్నిస్ స్టార్… ఆటలో సుదీర్ఘకాలం కొనసాగాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నాదల్.. అయితే, ఇది అంత సులవుగా తీసుకున్న నిర్ణయం కాదని, తన శారీరక పరిస్థితి బట్టి, తన టీమ్ సభ్యులతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.. 20 సార్లు గ్రాండ్స్లామ్…