పసిడికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధర ఎక్కువైనా.. తగ్గినా కూడా మహిళలు కొనడం ఆపరు..ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఆధారపడి మన దేశంలో కూడా ధరల్లో మార్పులు ఉంటాయి.. నిన్నటి ధరతో పోలిస్తే నేడు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. నేడు బులియన్ మార్కెట్ లో ధరలను చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.250 మేర తగ్గి రూ.55,150 మేర…
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతూ స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు మాత్రం పరుగులు పెడుతున్నాయి..కిలో వెండి రేటు గడిచిన నాలుగు రోజుల్లో సుమారు రూ. 5 వేలు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ,…