కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను రేపటి(ఈ నెల 18) నుంచి విడుదల చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
Shocking Video Tree of branch fell on lady devotee : కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన గాని దేవుడని దర్శనం చేసుకున్నందుకు గంటల సమయం పడుతుంది. ఈ మధ్యకాలంలో తిరుమలలో వన్య ప్రాణుల సంచారం ఎక్కువైందన్న విషయాలు ఎక్కువగా మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా నడక మార్గం ద్వారా వెళుతున్న సమయంలో అనేకమంది చిరుత పులిలను చూసినట్లుగా తెలిపారు భక్తులు.…
Tirumala Darshanam: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. వడ్డీకాసులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లలని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా నిన్న (మంగళవారం) సాయంత్రానికి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.