Home
Tirumala
Tirumala News
-
Tirumala : శ్రీవారి గర్భాలయం పేరు ‘ఆనంద నిలయం’ అని ఎందుకు పిలుస్తారొ తెలుసా? దీని వెనుక ఉన్న గూఢార్థం ఇదే!
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బంగారు కాంతులతో మెరిసిపోయే శ్రీవారి గర్భాలయ గోపురం. దీనినే ‘ఆనంద నిలయం’ అని పిలుస్తారు. అసలు ఈ పేరు వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? అక్కడ అడుగుపెట్టగానే భక్తులు ఎందుకు తన్మయత్వానికి లోనవుతారో తెలుసుకుందాం. సాధారణంగా మనం చేసే ఏ పూజలోనైనా, క్షేత్ర దర్శనంలోనైనా మన త్రికరణములు (మనస్సు, వాక్కు, కర్మ) ఒకేచోట లగ్నం కావు. గుడిలో ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది, మాటల్లో… -
Deputy CM Pawan Kalyan: దేవాలయాల పరిరక్షణపై పవన్ కీలక వ్యాఖ్యలు..
Deputy CM Pawan Kalyan: దేవాలయాల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయన్నారు. నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక… -
TTD Laddu Row : తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు..?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే సంచలన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఘట్టానికి చేరుకుంది. సుమారు 600 పేజీల సుదీర్ఘమైన తుది ఛార్జ్షీట్ను సిట్ అధికారులు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో సీల్డ్ కవర్లో సమర్పించారు. ఈ సమగ్ర నివేదికలో కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న భారీ కుంభకోణాన్ని, నిందితుల పాత్రను ఆధారాలతో సహా పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 36 మందిని నిందితులుగా… -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. మూడు రోజులు పాటు సర్వదర్శనం టోకెన్లు రద్దు…!
Tirumala: తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్ల విడుదల కానున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఇవాళ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. IND vs NZ T20: అభిషేక్ శర్మ వన్ మ్యాన్… -
Ratha Saptami Celebrations : రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక రథసప్తమి వేడుకలకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. సకల జీవకోటికి వెలుగు ప్రదాత అయిన సూర్య భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ఈ ఉత్సవాన్ని అత్యంత కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఒకే రోజులో స్వామి వారు ఏడు వేర్వేరు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వడం ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత, అందుకే దీనిని ‘అర్ధ బ్రహ్మోత్సవం’ అని కూడా పిలుస్తారు.… -
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. -
Tirumala Tickets: హాట్ కేకుల్లా శ్రీవాణి దర్శన టికెట్లు విక్రయం.. కేవలం 7 నిమిషాల్లోనే రూ. 80 లక్షలు..
Tirumala Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ కరెంట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈసారి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేసిన వెంటనే, భక్తులు భారీగా టికెట్లను కొనుగోలు చేశారు. -
Kanakadhara Stotram: మీరు కటిక పేదరికంలో ఉన్నారా.. అయితే, ఈ స్తోత్రం పఠిస్తే ధనవంతులు కావడం పక్కా..
Kanakadhara Stotram: కనకధారా స్తోత్రం మానవాళికి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు అందించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వరం. ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో పఠిస్తే, అది మీ జీవితంలో సంపద, శాంతి, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. -
Srivani Darshan Tickets: తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. ఆఫ్లైన్ విధానం రద్దు, నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు..
Srivani Darshan Tickets:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త సంవత్సరం శ్రీవాణి దర్శన్ టికెట్ పద్ధతిలో పెను మార్పులు చేసింది. గతంలో రోజుకు 800 టికెట్లు జారీ చేసిన ఆఫ్లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పూర్తిగా ఆన్లైన్ లోనే బుకింగ్ చేసుకునేలా మార్చేశారు. -
TTD Creates History: టీటీడీ కొత్త చరిత్ర.. ఈ ఏడాది రికార్డుస్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు
TTD Creates History: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చరిత్ర సృష్టించింది.. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించింది టీటీడీ.. 30 డిసెంబర్ 2025 నుంచి 8 జనవరి 2026వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు. ఈ కాలంలో భక్తుల సందడి విపరీతంగా ఉంది. టీటీడీ అధికారులు ప్రకటించిన దాని…
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!