నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఏడాది అందరినీ అలరించే కంటెంట్ రాబోతోందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే . కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది ఊహించని స్థాయిల
PAK vs WI: ముల్తాన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్పై 120 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో కేవలం సిరీస్ను గెలుచుకోవడమే కాదు. 35 ఏళ్ల తర్వాత ముల్తాన్లో సుల్తాన్ గా పేరొందిన పాకిస్తాన్ జట్టుకు సొంత గడ్డపై వెస్టిండీస్ జట్టు చుక్కలు చూపించింది. 1990 తర్వాత �
స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 3-1తో భారత జట్టును ఓడించింది. దీంతో కంగారూ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ.. ఈ సమయంలో లెజెండ్ సునీల్ గవాస్కర్ కు ఆగ్రహం తెప్పించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1996-97 నుంచి భారత క్రికెట్ జట్
NZ vs ENG: న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆఖరి మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, తొలి రెండు మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ చివరి టెస్టు మ్యాచ్ టిమ్ సౌతీ కెరీర్లో చివరిది. ఈ మ్యాచ్లో
Tim Southee: న్యూజిలాండ్ స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్తో టెస్టు సిరీస్కు ముందు తన సారథ్యానికి గుడ్బై చెప్పేశాడు. తాజాగా టెస్టు ఫార్మాట్కే వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యాడు.
Josh Inglis: జోష్ ఇంగ్లిస్ పాకిస్థాన్తో జరగనున్న టి20 సిరీస్కు ఆస్ట్రేలియా కెప్టెన్గా నియమితుడయ్యాడు. పెర్త్లో జరుగుతున్న ప్రస్తుత సిరీస్లో చివరి మ్యాచ్లో వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడు. దీనికి కారణం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన సన్నాహాలపై కీలక టెస్టు ఆటగాళ్లు దృష్టి సారించారు.
శనివారం క్రికెట్ ప్రపంచంలో రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు.. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి టెస్ట్ సిరీస్ను 2-1తో గెలుచుకుంది పాకిస్తాన్. మరోవైపు.. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండవ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించి కైవసం చేసుకుంది.
టామ్ లాథమ్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు భారత్తో జరిగిన టెస్టు సిరీస్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పుణెలో శనివారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీ�