Farooq Abdullah says Kashmir will never become Pakistan: జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్లో ఉగ్రదాడి తర్వాత, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నారు. కాశ్మీర్ పాకిస్థాన్గా మారదని పాక్ పాలకులకు చెప్పాలనుకుంటున్నామని ఆయన సోమవారం అన్నారు. ఈ సందర్బంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇది చాల�