Farooq Abdullah: కాశ్మీర్ పాకిస్థాన్గా మారదు.. మీకు స్నేహం కావాలంటే
- కాశ్మీర్ పాకిస్థాన్గా మారదు..
- మీకు స్నేహం కావాలంటే..
- భారత్ పై దాడులు ఆపండంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah says Kashmir will never become Pakistan: జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్లో ఉగ్రదాడి తర్వాత, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నారు. కాశ్మీర్ పాకిస్థాన్గా మారదని పాక్ పాలకులకు చెప్పాలనుకుంటున్నామని ఆయన సోమవారం అన్నారు. ఈ సందర్బంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ క్రూరమైన వ్యక్తులు దీని నుండి ఏమి పొందుతారు? దీని వల్ల ఇక్కడ పాకిస్తాన్ను సృష్టిస్తుందని వారు భావిస్తున్నారా? నిజంగా భారత్తో స్నేహం కావాలంటే దీన్ని ఆపాలని పాకిస్థాన్ పాలకులకు చెప్పాలనుకుంటున్నానని, కాశ్మీర్ పాకిస్థాన్గా మారదని ఆయన అన్నారు.
Also Read: Bhatti Vikramarka: పవర్ కట్ పై ప్రభుత్వం ఫోకస్.. అత్యవసర సేవలకు ప్రత్యేక వాహనాలు
Also Read
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఆయన ఇంకా మాట్లాడుతూ.. దయచేసి మమ్మల్ని గౌరవంగా జీవించనివ్వండి, అభివృద్ధి చెందండి. ప్రజలారా మీరు ఎంతకాలం మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు? అని అయన పాకిస్థాన్ ను ప్రశ్నించాడు. జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో శ్రీనగర్ – లేహ్ జాతీయ రహదారిపై సొరంగం నిర్మాణ స్థలంపై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు. గండేర్బల్లోని గుండ్లోని సొరంగం ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, ఇతర ఉద్యోగులు సాయంత్రం తమ శిబిరానికి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని పలువురు నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన వారిని విడిచిపెట్టబోమని, భద్రతా బలగాల నుంచి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు.
Also Read: Charles III: బ్రిటన్ రాజుకు ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఘోర అవమానం.. నువ్వు మాకు రాజువి కాదంటూ..
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!