Farooq Abdullah: కాశ్మీర్ పాకిస్థాన్గా మారదు.. మీకు స్నేహం కావాలంటే
- కాశ్మీర్ పాకిస్థాన్గా మారదు..
- మీకు స్నేహం కావాలంటే..
- భారత్ పై దాడులు ఆపండంటూ..
Farooq Abdullah says Kashmir will never become Pakistan: జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్లో ఉగ్రదాడి తర్వాత, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నారు. కాశ్మీర్ పాకిస్థాన్గా మారదని పాక్ పాలకులకు చెప్పాలనుకుంటున్నామని ఆయన సోమవారం అన్నారు. ఈ సందర్బంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ క్రూరమైన వ్యక్తులు దీని నుండి ఏమి పొందుతారు? దీని వల్ల ఇక్కడ పాకిస్తాన్ను సృష్టిస్తుందని వారు భావిస్తున్నారా? నిజంగా భారత్తో స్నేహం కావాలంటే దీన్ని ఆపాలని పాకిస్థాన్ పాలకులకు చెప్పాలనుకుంటున్నానని, కాశ్మీర్ పాకిస్థాన్గా మారదని ఆయన అన్నారు.
Also Read: Bhatti Vikramarka: పవర్ కట్ పై ప్రభుత్వం ఫోకస్.. అత్యవసర సేవలకు ప్రత్యేక వాహనాలు
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఆయన ఇంకా మాట్లాడుతూ.. దయచేసి మమ్మల్ని గౌరవంగా జీవించనివ్వండి, అభివృద్ధి చెందండి. ప్రజలారా మీరు ఎంతకాలం మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు? అని అయన పాకిస్థాన్ ను ప్రశ్నించాడు. జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో శ్రీనగర్ – లేహ్ జాతీయ రహదారిపై సొరంగం నిర్మాణ స్థలంపై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు. గండేర్బల్లోని గుండ్లోని సొరంగం ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, ఇతర ఉద్యోగులు సాయంత్రం తమ శిబిరానికి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని పలువురు నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన వారిని విడిచిపెట్టబోమని, భద్రతా బలగాల నుంచి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు.
Also Read: Charles III: బ్రిటన్ రాజుకు ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఘోర అవమానం.. నువ్వు మాకు రాజువి కాదంటూ..
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!