Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telugu News

Telugu News News

    • Election Duty: ఎన్నికల డ్యూటీ శిక్షణకు గైర్హాజరు.. 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసు
      #Top Story

      Election Duty: ఎన్నికల డ్యూటీ శిక్షణకు గైర్హాజరు.. 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసు

      ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్‌ను దాటేసినందుకు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడింది.
    • Karnataka Horror: ముగ్గురి కిడ్నాప్, వారి ప్రైవేట్ భాగాలపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు.. వీడియోలు వైరల్
      #Top Story

      Karnataka Horror: ముగ్గురి కిడ్నాప్, వారి ప్రైవేట్ భాగాలపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు.. వీడియోలు వైరల్

      కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ముగ్గురు కార్ డీలర్లను కిడ్నాప్ చేసి, వారి ప్రైవేట్ పార్ట్‌లపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆందోళనకరమైన వీడియోలు, కిడ్నాపర్లు నగ్నంగా ఉన్నప్పుడు పురుషుల ప్రైవేట్ భాగాలకు విద్యుత్ షాక్‌లు ఇస్తున్నట్లు చూపుతున్నాయి.
    • Mothers Day: మదర్స్ డే ఎలా మొదలైందో తెలుసా?
      #Top Story

      Mothers Day: మదర్స్ డే ఎలా మొదలైందో తెలుసా?

      ఈ ఏడాది మే 12 తేదీ ప్రపంచంలో చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే.. ఈరోజు మదర్స్ డే. కానీ ప్రతి సంవత్సరం మే 12న మదర్స్ డే జరుపుకోరు. ఈ తేదీ మారుతూ ఉంటుంది. మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని జరుపుకునే ఆచారం మారదు.
    • Chardham Yatra 2024: చార్‌ధామ్ భక్తులకు గుడ్‌న్యూస్.. తెరచుకున్న బద్రీనాథ్‌ ధామ్ తలుపులు
      #Top Story

      Chardham Yatra 2024: చార్‌ధామ్ భక్తులకు గుడ్‌న్యూస్.. తెరచుకున్న బద్రీనాథ్‌ ధామ్ తలుపులు

      భూ వైకుంఠంలో వెలసిన విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆర్మీ బ్యాండ్ మేళవింపుల నడుమ సంపూర్ణ ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణలు, బద్రీ విశాల్ లాల్ కీ జై అనే నినాదాలతో భక్తుల కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి.
    • KKR vs MI: 16 ఓవర్ల మ్యాచ్.. భారీ స్కోరు చేసిన కోల్కతా
      #Top Story

      KKR vs MI: 16 ఓవర్ల మ్యాచ్.. భారీ స్కోరు చేసిన కోల్కతా

      ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా.. 16 ఓవర్లకు కుదించడంతో.. 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ముంబై ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
    • Boinapally Vinod Kumar : అభివృద్ధి – విధ్వంసం మధ్య జరుగుతున్న ఎన్నికలు
      #తెలంగాణ

      Boinapally Vinod Kumar : అభివృద్ధి – విధ్వంసం మధ్య జరుగుతున్న ఎన్నికలు

      అభివృద్ధి కావాలో, విధ్వంసం కావాలో ప్రజలే తేల్చుకోవాలని బీఆర్ ఎస్ కరీంనగర్ అభ్యర్థి బీ వినోద్ కుమార్ అన్నారు. అభివృద్ధి కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రగతి రికార్డును దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ను గెలిపిస్తే కరీంనగర్‌ మళ్లీ చీకటి రోజులలోకి వెళ్తుందని అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం సంజయ్‌కుమార్‌ ప్రధాని మోదీని…
    • KCR : బీఆర్‌ఎస్ 12-14 ఎంపీ సీట్లు గెలుచుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది
      #తెలంగాణ

      KCR : బీఆర్‌ఎస్ 12-14 ఎంపీ సీట్లు గెలుచుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది

      హై ఆక్టేన్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం ముగియడానికి కొన్ని గంటల ముందు, తెలంగాణలో బీఆర్‌ఎస్ 12 నుండి 14 సీట్లు గెలుచుకుంటుందని ప్రతిపక్ష నాయకుడు, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే దేశాన్ని శాసిస్తాయని పేర్కొన్న ఆయన, జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని సూచించారు. “ప్రాంతీయ పార్టీలు షరతులు నిర్దేశించి దేశాన్ని పాలించబోతున్నాయని నా అనుభవంతో చెప్పగలను. ఇక్కడ తెలంగాణ భవన్‌లో…
    • Rain Alert: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
      #Top Story

      Rain Alert: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..

      ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరించింది. రేపు (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే…
    • KKR vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..
      #Top Story

      KKR vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

      ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంతో టాస్ ఆలస్యమైంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 9.15 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంతో ఇరు జట్లకు ఓవర్లు తగ్గించారు. రెండు టీమ్లు 16 ఓవర్లు ఆడనున్నాయి.
    • Top Headlines @9PM : టాప్ న్యూస్
      #ఆంధ్రప్రదేశ్

      Top Headlines @9PM : టాప్ న్యూస్

      నెల్లూరు రాజకీయాలను వీళ్లు నీచ స్థాయికి తీసుకువచ్చారు.. విజయసాయి రెడ్డి ఫైర్ నెల్లూరు రాజకీయాలను టీడీపీ అభ్యర్ధులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్లు నీచ స్థాయికి తీసుకువచ్చారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ దుష్టశక్తులుగా మారిపోయారని దుయ్యబట్టారు. వైసీపీకీ వెన్నుపోటు దారుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్లందరికీ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు…
    ←1…551552553554555…1,735→

తాజావార్తలు

  • Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

  • Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions