చర్మ సమస్యలు అలెర్జీలు, వాతావరణం వల్ల కాకుండా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా వస్తాయి. అయితే మీరు తినే ఆహారం విషయంలో ఎంత మంచిది తీసుకుంటే.. చర్మం అంత అందంగా కనిపిస్తుంది. దానితో మేకప్ అవసరమే ఉండదు. అలా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటే మీ చర్మం అద్భుతంగా ఉంటుంది. మీరు చక్కెర పదార్థాలను ఎక్కువగా తిన్నా.. దాని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది.
దేశంలోని ప్రముఖ పెర్ఫార్మెన్స్ బైక్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త శక్తివంతమైన ఇంజన్తో తన వాహన పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క 350, 450 మరియు 650 సిసి ఇంజిన్ బైక్లను ఆస్వాదించారు. ఇప్పుడు ఆ కంపెనీ 750 సిసి సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.
రూ.2000 నోట్ల (Rs 2000 notes)ను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్న ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడంతో ఆ నోట్లన్నీ బ్యాంకులకు చేరుకుంటున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. మే 19 నుంచి 76 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా అక్కడికి చేరుకుంది. ఆ జట్టుతో 2 టెస్ట్ లు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. జూలై 12 నుంచి 16 వరకు డొమినికాలో తొలి టెస్టు జరగనుంది. పర్యటనకు సంబంధించి కింగ్ కోహ్లీ కూడా వెస్టిండీస్ చేరుకున్నాడు. అంతేకాకుండా టీమిండియాలో కూడా చేరాడు. కోహ్లీ చేరగానే.. టీమ్ లో సరదా మొదలైంది. ప్రస్తుతం బార్బడోస్లో ఉన్న టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. కాగా.. భారత ఆటగాళ్లు బీచ్లో భీకరంగా…
11 మంది విద్యార్థినులను 'క్లాస్లో షర్టులు తీసేయమని' కోరినందుకు అమెరికాలోని కాలేజీ ప్రొఫెసర్పై వేటుపడింది. ఈ సంఘటన అక్టోబర్ 2019 లో జరిగింది. ఈ ఘటనలో విద్యాశాఖ పరిధిలోని పౌరహక్కుల కార్యాలయం విచారణ అనంతరం ఈ చర్య తీసుకుంది.
బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది.
నీళ్ల డ్రమ్ముతో కూలర్ తయారు చేసేశాడు. చూస్తే ఔరా అంటారు. ప్రస్తుతం ఆ డ్రమ్ముతో తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే డ్రమ్ములో కూలర్ తయారు చేయాడానికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. సాధారణంగా చాలా మందికి కూలర్ కొనడానికి తగిన బడ్జెట్ ఉండదు
ఇంటర్వెల్ టైంలో ఆ వ్యక్తి పాప్కార్న్ (popcorn) కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన బిల్లును చూసి ఆశ్చర్యపోయాడు. మాములుగా అయితే పాప్ కార్న్ కొంటే ఎంతవుద్ది.. 50 రూపాయలు. అయితే ఆ వ్యక్తి పాప్ కార్న్ కొంటే 460 రూపాయలు అయింది.
చంద్రయాన్-3 మిషన్ను జూలై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. జూలై 13న ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్.సోమనాథ్ ధృవీకరించారు. ఇది జూలై 19 వరకు కొనసాగవచ్చు.