చాలా మంది తమ పేరుతో ఒక సొంత ఇల్లు ఉండాలని, ఓ ఇంటి స్థలం కొనుక్కోవాలని, మంచి ఏరియాలో ప్లాట్ను కొనుగోలు చేయాలని కోరుకుంటారు. జీవితంలో ఒక ఇల్లు కొనడం, లేదా కట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ కోరికను తీర్చుకోవడానికి పొదుపు చేస్తుంటారు.
ప్రధానమంత్రిపై దుర్భాషలాడడం అవమానకరమైనదని,బాధ్యతారాహిత్యమైనదని.. అయితే అది దేశద్రోహం కాదని, పాఠశాల యాజమాన్యంపై దేశద్రోహ కేసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
రేపు అనంతపురం జిల్లాలో పర్యటించినున్నారు సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ్లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు ఖరీఫ్–2022 బీమా పరిహారాన్ని అందజేయనున్నారు సీఎం జగన్. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో సాయం చేయాలని గతంలోనే సీఎం జగన్ నిర్ణయించిన విషయం…
బీజేపీ అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీజేపీ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా యూనివర్శిటీల్లో అనేక విషయాలు వస్తున్నాయని.. breaking news, latest news, telugu news, tdp, ycp, AP BJP Madhav
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాది చివరి నాటికి 300 మెగావాట్లకు చేరుకోనుంది. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్సీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్.. మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకుంటుంది.
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోని 13 గ్రామాలకు చెందిన 673 మంది లబ్ధిదారులకు అజయ్కుమార్ పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు తగ్గకుండా పోడు సాగుదారులు సైతం ఖరీదైన భూములకు యజమానులుగా మారారన్నారు. breaking news, latest news, telugu news, puvvada ajay kumar, big news
ఏపీలో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిలో టమాట రూ. 150కి అమ్ముతున్నారని, నూజివీడు మామిడి ధర కంటే టమాట ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. టమాటనే కాదు.. నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలే తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. కిసాన్ రైలు ద్వారా ధరలను నియంత్రించొచ్చు.. కానీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలే breaking news,…