అమెరికాలో నిర్వహించిన తానా సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత్ విద్యుత్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అధికార పార్టీ వక్రీకరిస్తుందని ఆరోపించారు... breaking news, latest news, telugu news, Madhu Yaskhi, revanth reddy, congress,
వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతాని కృషి చేస్తున్నారు నేతలు. అయితే.. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతుల సమస్యలు, ధరణి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిరుద్యోగులకు చేసిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. breaking news, latest news, telugu…
అమెరికాలోని తానా సభల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్షన్స్ ముందు సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ లో లేదన్నారు. అవసరమైతే సీతక్కను పార్టీ సీఎం చేస్తుందని చెప్పారు. పోలవరం, అమరావతిలను నిర్మించేది కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు.. breaking news, latest news, telugu news, mp arvind, bjp, congress, mp arvind,
కేసీఆర్ కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి. రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి మాట్లాడుతూ.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు. breaking news, latest news, telugu news, mallu ravi, congress,…
పెరుగు ప్యాకెట్ కోసం ఓ లోకోపైలెట్ ఏకంగా రైలును మధ్యలో ఆపేసిన ఘటన గురించి విన్నాం. కచోరీ తినాలనిపించి రైలు ఆపేసిన లోకో పైలెట్ గురించి విన్నాం. కానీ హైదరాబాద్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం అందరికి కోపం తెప్పించే విధంగా ఉంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన breaking news, latest news, telugu news, Ambulance Misuse, dgp anjani kumar
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారు. దాదాపు కోటి రూపాయలు వెచ్చించి రీ డెవలప్ చేశాడు. దీంతో గచ్చిబౌలి కేశవనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలగా మారిపోయింది. breaking news, latest news, telugu news, Himanshu, cm kcr, minister ktr,
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావాలని, అందుకు నేతలంతా శ్రమించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, బీఆర్ఎస్ పై breaking news, brs, bjp, kishan reddy, telugu news, big news,
కాంగ్రెస్ పార్టీ పేదలకు దానం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి భూమిని లాక్కుంటుందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల సమస్యలను తెలుసుకున్నాడని అన్నారు.. breaking news, latest news, telugu news, v hanumantha roa, bjp, brs, congress,
తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులకి గోదావరి అద్దం పడుతుంది. గోదావరి నీటిమట్టం ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంది. ప్రతి ఏటా భద్రాచలం వద్ద జులై ఆగస్టు నెలలో భారీ ఎత్తున వరదలు రావడం రెండవ breaking news, latest news, telugu news, rain effect, big news, godavari river