అనుకున్నంతా అయ్యింది! ఇటీవలి కాలంలో ఏ సినిమా కూడా అనుకున్న తేదీకి జనం ముందుకు రాలేదు. వర్మ ‘డేంజరస్’ మూవీ విషయంలోనూ అదే జరిగింది. అయితే మరీ దారుణంగా రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఇలా జరగడం మాత్రం చిత్రంగానే ఉంది. పైగా గత పది రోజులుగా రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సరా రాణీ ని వెంటబెట్టుకుని దేశమంతా విమానంలో చక్కర్లు వేసొచ్చారు. ఇవాళ వర్మ పుట్టిన రోజు. అదే…
వరుణ్ తేజ్, సాయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’ సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘స్వతహాగా యాక్షన్ మూవీస్ అంటే తనకు ఇష్టమని, తాను కూడా యాక్షన్ హీరో కావాలనే చిత్రసీమలోకి అడుగుపెట్టానని, అయితే ప్రేమకథా చిత్రాలే వరుసగా సక్సెస్ కావడంతో యాక్షన్ చిత్రాలు చేయలేకపోయానని, మనసులోని కోరికను నెరవేర్చుకోవడానికే ‘గని’ మూవీ చేశానని, త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ప్రవీణ్ సత్తారు సినిమా…
యువ నటుడు నాగశౌర్య హీరోగా ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన యువనటుడు శర్వానంద్ ఈ చిత్రం బంపర్ హిట్…
భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా రజనీకాంత్, అక్షయ్కుమార్ నటించిన ‘2.0’ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అదొక్కటే కాదు. పలు భారీ బడ్జెట్, హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘రామ్ సేతు’తో హిందీ పరిశ్రమలోకి లైకా ప్రొడక్షన్స్ ప్రవేశిస్తోంది. అలానే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్ సిద్ధమైంది. రజనీకాంత్…
తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ‘నవరస’ వెబ్ సిరీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. మనిషిలోని తొమ్మిది భావోద్వేగాలను.. తొమ్మిది భాగాలుగా.. తొమ్మిది మంది దర్శకులతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నవరస’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా నవసర ప్రమోషన్స్ లో భాగంగా మణిరత్నం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే చాలా విషయాలు ముచ్చటించిన ఆయన..…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, అలియా భట్ తొలిసారి తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడమే వాళ్ళ ఎంపికకు కారణం. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వీళ్ళు సదరన్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి సహజంగా ఎవరిలో అయినా ఉంటుంది. దాంతో ఆ దిశగా ఆరా తీస్తే… ఆసక్తికరమైన సమాచారమే లభ్యమైంది. అలియా భట్ కు సౌత్ లో సూపర్ డిమాండ్ ఉంది. ఎంతోమంది…