Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • మాసాయిపేట భూముల వ్య‌వ‌హారం.. తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు
      #తెలంగాణ

      మాసాయిపేట భూముల వ్య‌వ‌హారం.. తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

      తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కుటుంబ‌స‌భ్యుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి.. అయితే, మాసాయిపేట భూముల పై మరోసారి హైకోర్టును ఆశ్ర‌యించారు ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారామె.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. తీర్పును రిజ‌ర్వ్ చేసింది.. కాగా, ఈనెల 5న సర్వే నోటీసు ఇచ్చారు అధికారులు.. ఆ నోటీసును స‌వాల్ చేస్తూ ఈట‌ల రాజేంద‌ర్…
    • ఈటల చేరిక : బిజేపిలో ముసలం
      #Top Story

      ఈటల చేరిక : బిజేపిలో ముసలం

      ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో వస్తే మరో ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను ఎలా బీజేపీలోకి ఆహ్వానిస్తారని నిలదీశారు పెద్దిరెడ్డి. ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని..ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం శోచనీయమన్నారు.ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు… నాకు…
    • స‌మ్మె విర‌మ‌ణ‌పై జూడాల స‌మాలోచ‌న‌లు..!
      #తెలంగాణ

      స‌మ్మె విర‌మ‌ణ‌పై జూడాల స‌మాలోచ‌న‌లు..!

      త‌మ డిమాండ్ల ప‌రిష్కారం కోసం స‌మ్మెకు దిగారు తెలంగాణ‌లోని జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. అయితే, జూడాల డిమాండ్లు ప‌రిష్క‌రిస్తామ‌ని.. క‌రోనా విప‌త్కార ప‌రిస్థితుల్లో స‌మ్మెలు స‌రికాద‌ని.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సూచించారు.. వెంట‌నే విధుల్లో చేరాల‌ని స్ప‌ష్టం చేశారు.. మ‌రోవైపు.. స‌మ్మెకు దిగిన జూడాల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతూ వ‌చ్చింది.. డీఎంఈ ర‌మేష్ రెడ్డి,, జూనియ‌ర్ డాక్ట‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. నిన్న చ‌ర్చ‌ల్లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్ని ఈ రోజు జూడాల ‌డిమాండ్ల‌పై తెలంగాణ…
    • బిజేపిలోకి ఈటల : బండి సంజయ్ క్లారిటీ
      #Top Story

      బిజేపిలోకి ఈటల : బండి సంజయ్ క్లారిటీ

      ఈటల రాజేందర్ జాయినింగ్ పై బిజెపి రాష్ట్ర నేతల క్లారిటీ ఇచ్చారు. ఈటల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్.. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. ఉద్యమకారులకు కచ్చితంగా బిజెపి ప్రాధాన్యత, తగిన గౌరవం కూడా ఇస్తుందని బండి సంజయ్ కి చెప్పారు ఢిల్లీ పెద్దలు. ఈటల రాజేందర్ చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న బండి సంజయ్..ఈటలను బిజెపిలో చేర్చుకోవాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్నిచెప్పారు రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలు.…
    • నోటితో మాట్లాడి…నొసటితో వెక్కిరించి నట్లు కెసిఆర్ హామీలు!
      #తెలంగాణ

      నోటితో మాట్లాడి…నొసటితో వెక్కిరించి నట్లు కెసిఆర్ హామీలు!

      సమ్మె చేస్తున్న డాక్టర్లతో తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డాక్టర్లకు కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. నోటితో మాట్లాడి …నొసటితో వెక్కిరించి నట్లు సిఎం కెసిఆర్ హామీలు ఉన్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీ అధికారుల్లో చిత్త శుద్ధి లేదు.. చెత్త శుద్ధి ఉందని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న న్యాయ బద్ద సమ్మెను పరిష్కరించాలని..…
    • మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..తెలుగు రాష్ట్రాలలో సెంచరీకి చేరువలో
      #Top Story

      మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..తెలుగు రాష్ట్రాలలో సెంచరీకి చేరువలో

      కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధ‌ర‌లు పెరుగుదల సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిందో.. అప్ప‌టి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు త‌గ్గాయి త‌ప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్…
    • సరిహద్దుల్లో ప్రైవేట్ వాహనాలు నిలిపివేత… ఇబ్బందుల్లో ప్రయాణికులు
      #Top Story

      సరిహద్దుల్లో ప్రైవేట్ వాహనాలు నిలిపివేత… ఇబ్బందుల్లో ప్రయాణికులు

      తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు కోన‌సాగుతున్నాయి.  క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు లాక్‌డౌన్ ను అమ‌లు చేస్తున్నారు.  ఇక స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.  తెలంగాణ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన పుల్లూరు టోల్‌ప్లాజా వ‌ద్ద ప్రైవేట్ వాహ‌నాల‌ను నిలిపివేశారు.  ఈ పాస్ ఉంటేనే వాహ‌నాల‌కు అనుమ‌తి ఇస్తున్నారు.  దీంతో టోల్ ప్లాజా వ‌ద్ద ట్రావెల్స్ బ‌స్సులు, కార్లు అనేకం నిలిచిపోయాయి.  పెద్ద సంఖ్య‌లో వాహ‌నాలు ఆగిపోవ‌డంతో ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు.   అత్య‌వ‌స‌ర‌, స‌రుకు, అంబులెన్స్ కు…
    • మే 30 త‌రువాత కొన‌సాగింపా? స‌డ‌లింపులా?
      #Top Story

      మే 30 త‌రువాత కొన‌సాగింపా? స‌డ‌లింపులా?

      తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  10 గంట‌ల నుంచి తిరిగి తెల్ల‌వారి 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంది.  కేవ‌లం నాలుగు గంట‌ల పాటు మాత్ర‌మే స‌డ‌లింపులు ఉన్నాయి. అయితే, మే 30 వ తేదీతో లాక్‌డౌన్ స‌మ‌యం ముగుస్తుంది.  మే 30 త‌రువాత లాక్ డౌన్ కొన‌సాగిస్తారా లేదంటే ఎత్తివేస్తారా అనే విష‌యంపై ఈ నెల…
    • జులై రెండో వారం త‌ర్వాత‌ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!
      #తెలంగాణ

      జులై రెండో వారం త‌ర్వాత‌ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!

      క‌రోనా విజృంభ‌ణ‌తో అన్ని ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.. అయితే, 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయం కోరింది కేంద్ర ప్ర‌భుత్వం.. నేటితో ఆ గ‌డువు కూడా ముగిసిపోయింది.. ఇంటర్ పరీక్షల‌తో పాటు.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై త‌న వైఖ‌రిని కేంద్రానికి తెలియ‌జేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.. పరీక్షలు నిర్వ‌హించాల‌న్న సీబీఎస్ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు ఓకే చెప్పింది.. పరిస్థితిలు చక్కబడితే జులై రెండో వారం తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు పేర్కొంది… పరీక్ష…
    • జూన్ రెండున ఎమ్మెల్యే పదవికి ఈటల రిజైన్ ?
      #తెలంగాణ

      జూన్ రెండున ఎమ్మెల్యే పదవికి ఈటల రిజైన్ ?

      తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన వ్యక్తులతో ఆయన వరుసగా భేటీలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల్ని కలిశారు. దీంతో ఈటల కాంగ్రెస్‌లో లేక బీజేపీలో చేరుతారా లేక కొత్త పార్టీని పెడతారా అంటూ రకరకాల చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో మొదలయ్యాయి. అయితే, ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్తలకు, ఇటీవలే జరిగిన పరిణామాలు…
    ←1…1,4771,4781,4791,4801,481…1,503→

తాజావార్తలు

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

  • MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన

  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions