Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • తెలంగాణలో మూడు వేలకు దిగువగా కరోనా కేసులు….
      #తెలంగాణ

      తెలంగాణలో మూడు వేలకు దిగువగా కరోనా కేసులు….

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,74,026 కి చేరింది. ఇందులో 5,33,862 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,917 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
    • గర్భం దాల్చిన బాలిక ఘటనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు
      #కరీంనగర్

      గర్భం దాల్చిన బాలిక ఘటనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు

      జగిత్యాల జిల్లాల రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక ఘటన చోటు చేసుకుంది. దీని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు రాయికల్ పోలీసులు. ఐదు రోజులుగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు, బాలల సంక్షేమ సమితి అధికారులు విచారణ జరిపారు. ఈనెల 25న బాలిక ఇంటికి వెళ్లగా ఇంట్లో లేక పోవడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో బాలికకు చికిత్స…
    • టీఆర్ఎస్ స‌మావేశంలో ఈట‌ల‌కు అనుకూల‌ నినాదాలు, ఘ‌ర్ష‌ణ‌
      #ఆంధ్రప్రదేశ్

      టీఆర్ఎస్ స‌మావేశంలో ఈట‌ల‌కు అనుకూల‌ నినాదాలు, ఘ‌ర్ష‌ణ‌

      టీఆర్ఎస్ పార్టీలో ఈట‌ల అనుకూల‌, ప్ర‌తికూల వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి… ఇవాళ క‌రీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని చేనేత సహకార సంఘం భవనంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.. అయితే, ఈ స‌మావేశంలో జై ఈటెల నినాదాల‌ను హోరెత్తించారు కొంద‌రు కార్య‌క‌ర్త‌లు.. మండల స్థాయి టీఆర్‌ఎస్ నేత‌లు మాట్లాడుతూ వ్యక్తులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యానించ‌డంతో.. ఈటల వర్గీయుల్లో…
    • ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్‌ రైలులో మంటలు
      #తెలంగాణ

      ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్‌ రైలులో మంటలు

      క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం స‌మ‌యంలో.. ఆక్సిజ‌న్ అంద‌క చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. త్వ‌రిత గ‌తిన ఆక్సిజ‌న్ త‌ర‌లింపున‌కు ప్ర‌త్యేక రైళ్లు, విమానాలు న‌డుపుతోంది ప్ర‌భుత్వం.. అయితే, ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కి వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ల గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.. అది గ‌మ‌నించిన సిబ్బంది.. పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద…
    • కేసిఆర్, జగన్, చంద్రబాబులు మోడీకి భయపడుతున్నారు
      #ఆంధ్రప్రదేశ్

      కేసిఆర్, జగన్, చంద్రబాబులు మోడీకి భయపడుతున్నారు

      దేశంలో ప్రజల ఇబ్బందులకు ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. కరోనా కంట్రోల్ చేసింది మోడీ‌ వల్లే నంటూ గతంలో బిజెపి తీర్మానం చేసిందని..సెకండ్ వేవ్ లో‌ వైఫల్యానికి మాత్రం మోడీ కారణం కాదంటారా ? అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం‌ వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలలో విజయమే ముఖ్యంగా మోడీ పని చేశారని..పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది సార్లు…
    • 99 శాతం మంది లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రిస్తున్నారు..
      #తెలంగాణ

      99 శాతం మంది లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రిస్తున్నారు..

      99 శాతం మంది లాక్‌డౌన్‌ను స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిపారు హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న్ అంజ‌నీ కుమార్.. పాతబస్తీ, సౌత్‌ జోన్, సెంట్రల్ జోన్‌లో లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించిన ఆయ‌న‌.. పాతబస్తీ మదిన చెక్ పోస్ట్‌ను ప‌రిశీలించారు.. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో లాక్ డౌన్ అమలు అవుతుంద‌ని.. 99 శాతం ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నార‌ని.. కేవలం 1 శాతం మంది ప్రజలు, యువకులు మాత్రమే అనవసరంగా బయటికి వ‌స్తున్నార‌ని.. అలాంటి వారిని గుర్తించి…
    • 3 రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
      #తెలంగాణ

      3 రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్

      క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేసే దిశ‌గా.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో వ్యాక్సిన్‌ను అనుమ‌తి ఇచ్చిన స‌ర్కార్‌.. మ‌రోవైపు క‌రోనా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొన‌సాగిస్తుంది.. దీనిలో భాగంగా.. ఆర్టీసీ కార్మికుల‌కు వ్యాక్సిన్ వేయాల‌ని నిర్ణ‌యించారు.. రేపటి నుండి మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ ఉంటుంద‌ని తెలిపారు మంత్రి హ‌రీష్‌రావు.. సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుండి కోవిడ్…
    • బిజేపిలోకి ఈటల.. టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి !
      #Top Story

      బిజేపిలోకి ఈటల.. టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి !

      తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. ఈటల నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారని సమస్త తెలంగాణ ప్రజల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ BJPలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు గాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. జూన్ 2 న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా…
    • తెలంగాణ కరోనా అప్డేట్…
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్…

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3527 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 571044 కి చేరింది. ఇందులో 530025 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27793 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
    • విరించి ఆస్పత్రి కోవిడ్ లైసెన్స్ రద్దు..
      #తెలంగాణ

      విరించి ఆస్పత్రి కోవిడ్ లైసెన్స్ రద్దు..

      క‌రోనా మ‌హ‌మ్మారి ఓ వైపు క‌ల్లోలం సృష్టిస్తే.. మ‌రోవైపు.. అదే అదునుగా అందిన‌కాడికి దండుకుంటూ.. సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ముక్కుపిండి మ‌రీ ఫీజులు వ‌సూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు.. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి 66 ఆస్ప‌త్రుల‌పై 88 ఫిర్యాదులు అంద‌గా.. అన్ని ఆస్ప‌త్రుల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. ఇక‌, మ‌రోవైపు ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది స‌ర్కార్… బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ లైసెన్స్ రద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. ఇక…
    ←1…1,4741,4751,4761,4771,478…1,503→

తాజావార్తలు

  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్

  • Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?

  • Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!

  • Vijay’s Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ

  • Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions