Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • నిరాఢంబ‌రంగా రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుకలు  … 10 మందికి మించ‌కుండా…
      #Top Story

      నిరాఢంబ‌రంగా రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుకలు … 10 మందికి మించ‌కుండా…

      ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల‌ను నిరాఢంబ‌రంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వేడుక‌ల‌ను సాదాసీదాగా నిర్వ‌హించ‌బోతున్నారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమ‌లు జరుగుతున్న‌ది.  మ‌ధ్యాహ్నం ఒంటిగంట త‌రువాత బ‌య‌టకు ఎవ‌రూ రాకూడ‌దు అనే సంగ‌తి తెలిసిందే.  దీంతో ఉద‌యం స‌మ‌యంలోనే వేడుక‌ల‌ను సాదాసీదాగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  ఎక్క‌డ వేడుక‌లు జ‌రిగినా 10 మందికి మించ‌కుండా ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ‌తేడాది కూడా క‌రోనా…
    • మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.. తెలంగాణలో సెంచరీ
      #తెలంగాణ

      మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.. తెలంగాణలో సెంచరీ

      దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, లీటర్ డీజిల్‌పై 23 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 17 సార్లు పెంచాయి. కాగా తెలంగాణలో పెట్రోల్ సెంచరీ దాటింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పైసలుగా ఉంది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ…
    • రేపే తెలంగాణ అవతరణ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
      #Top Story

      రేపే తెలంగాణ అవతరణ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

      తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాల తో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను వొక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం,…
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. ఇవాళ ఎన్నికేసులంటే..?
      #తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. ఇవాళ ఎన్నికేసులంటే..?

      తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌స్తోంది.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో కొత్తగా 2,493 పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా, 15 మంది ప్రాణాలు వ‌దిలారు.. ఇదే స‌మ‌యంలో.. 3,308 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ మొత్తం క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య‌ 5,80,844కు పెరిగాయి. 5,44,294 మంది రిక‌వ‌రీ…
    • ధాన్యం తరలించేందుకు ఇసుక లారీలు స్వాధీనం చేసుకోండి..!
      #తెలంగాణ

      ధాన్యం తరలించేందుకు ఇసుక లారీలు స్వాధీనం చేసుకోండి..!

      వ‌ర్షాల సీజ‌న్ ప్రారంభ‌మైనందున తూకం వేసిన ధాన్యాన్ని వెంట‌నే మిల్లుల‌కు త‌ర‌లించాల‌ని.. అవ‌స‌రం అయితే, ధాన్యం త‌ర‌లించ‌డానికి ఇసుక లారీల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని అధికారుల‌ను సూచించారు మంత్రి హ‌రీష్‌రావు.. సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో వరిలో వెద సాగు పద్ధతిలో సాగుచేస్తున్న రైతులు పొలాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రైతును లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా అధికారులు పని చేయాల‌న్నారు.. సీఎం కేసీఆర్ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి…
    • నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం కెసిఆర్ కుటుంబానికే : బండి సంజయ్
      #ట్రెండింగ్ న్యూస్

      నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం కెసిఆర్ కుటుంబానికే : బండి సంజయ్

      సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. తెలంగాణ వచ్చాక ..నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు సీఎం అనుయాయులకు, నియామకాలు ఆయన ఫ్యామిలకే పోయాయని ఫైర్ అయ్యారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి ఊపిరే యువత అని..ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లుగా ఉద్యోగం, ఉపాధి లేక అల్లాడుతోందన్నారు. లక్షలాది మంది యువతీ,…
    • ఈట‌ల ఆయ‌న రాజ‌కీయ స‌మాధి ఆయ‌నే క‌ట్టుకున్నారు..!
      #తెలంగాణ

      ఈట‌ల ఆయ‌న రాజ‌కీయ స‌మాధి ఆయ‌నే క‌ట్టుకున్నారు..!

      మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ‌వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి.. హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఈటల విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. ఎప్పుడు ఏ చర్య అవసరం అనుకుంటే ఆ చర్య తీసుకుంటార‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఈటల ఇప్ప‌టి వ‌ర‌కు చెబుతూ వ‌చ్చిన బహుజన వాదం, వామపక్ష వాదం ఎక్క‌డికి పోయింద‌ని ప్ర‌శ్నించిన రాజేశ్వ‌ర్‌రెడ్డి.. 40 ఎకరాల అసైన్డ్ భూమి తీసుకున్నానని ఈటల స్వయంగా ఒప్పుకున్నార‌ని వ్యాఖ్యానించారు.. వైఎస్, రోష‌య్య, కిరణ్…
    • కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలోని ఆలయాల్లో ఆన్‌లైన్ ఆర్జిత సేవ‌లు
      #తెలంగాణ

      కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలోని ఆలయాల్లో ఆన్‌లైన్ ఆర్జిత సేవ‌లు

      కరోనా సమయంలో లాక్‌డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ లో అర్చ‌న‌, పూజ సేవ‌ల‌ను ఊప‌యోగించుకోవాల‌ని తెలంగాణ దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ కోరారు. భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆల‌యాల్లో ఆన్ లైన్ లో ఆర్జిత సేవలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని 38 ప్రముఖ దేవాలయాలలో ఆన్‌లైన్‌ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించామ‌ని వివరించారు. Tapp Folio మొబైల్ యాప్, https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm మీ సేవ‌ పోర్ట‌ల్ లో ఆన్‌లైన్…
    • ప్ర‌భుత్వంతో రేష‌న్ డీల‌ర్స్ చ‌ర్చ‌లు స‌ఫ‌లం
      #తెలంగాణ

      ప్ర‌భుత్వంతో రేష‌న్ డీల‌ర్స్ చ‌ర్చ‌లు స‌ఫ‌లం

      తెలంగాణ రేష‌న్ డీల‌ర్స్‌తో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి.. రేషన్ డీలర్స్ ప్రధాన సమస్యలైన రూ.28 కోట్ల పాత బకాయిలు విడుద‌ల చేసేందుకు సుముఖ‌తం వ్య‌క్తం చేసింది ప్ర‌భుత్వం.. ఇక‌, క‌రోనాతో చనిపోయిన డీలర్స్ కు ఎక్స్ గ్రేషియా, కాంటాకు బ్లూ టూత్ తీసివేయడం, క‌రోనాతో చనిపోయిన డీలర్లకు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా వారి కుటుంబంలో ఒకరికి డీలర్ షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్ కుమార్.…
    • త్వ‌ర‌లో డిజిట‌ల్ భూ స‌ర్వే.. ఏడు కంపెనీల‌తో సీఎస్ భేటీ
      #తెలంగాణ

      త్వ‌ర‌లో డిజిట‌ల్ భూ స‌ర్వే.. ఏడు కంపెనీల‌తో సీఎస్ భేటీ

      రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే చేసి నిర్వ‌హించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని తెలిపారు.. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమైంద‌ని..…
    ←1…1,4711,4721,4731,4741,475…1,503→

తాజావార్తలు

  • TG20 Cricket: తెలంగాణ క్రికెట్‌ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..

  • TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్‌కు రేపటివరకు గవర్నర్ డెడ్‌లైన్..

  • Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల

  • Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు

  • Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష ఇస్తాం!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions