Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..ఏపీ, తెలంగాణలో ఎంతంటే
      #Top Story

      మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..ఏపీ, తెలంగాణలో ఎంతంటే

      ఇండియాలో కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధ‌ర‌లు పెరుగుదల సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిందో.. అప్ప‌టి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు త‌గ్గాయి త‌ప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్…
    • ఆవుపేడ పోగ‌తో క‌రోనా అంతం… తెలంగాణ‌లో స‌రికోత్త ప్ర‌యోగం
      #Top Story

      ఆవుపేడ పోగ‌తో క‌రోనా అంతం… తెలంగాణ‌లో స‌రికోత్త ప్ర‌యోగం

      క‌రోనా మ‌హామ్మారిని ఎదుర్కోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనంద‌య్య మెడిసిన్ ఇప్పుడు సంచ‌ట‌నంగా మార‌గా, తెలంగాణ‌లో మంథ‌నీకి చెందిన గోశాల నిర్వాహ‌కులు ర‌మేష్ స‌రికొత్త ప్ర‌యోగం చేశారు.  అడ‌విలో తిరిగే అవుల నుంచి సేక‌రించిన ఆవుపేడ పిడ‌క‌లు, నెయ్యి, ఆవాలు, క‌ర్పూరం, ప‌సుపు వేసి కాల్చాలి.  దాని నుంచి వ‌చ్చే పోగను గ‌దిలో వేయ‌డం వ‌ల‌న గ‌దిలో ఉన్న క‌రోనా వైర‌స్ చ‌నిపోతుంద‌ని, గాలిలో ప్రాణ‌వాయువు పెరుగుతుందని…
    • రెండో డోస్ వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
      #Top Story

      రెండో డోస్ వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

      తెలంగాణలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను మంగళవారం నుంచి ప్రారంభించాల్సిందిగా సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వారు దగ్గరలో వున్న ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సిఎం కోరారు. సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించాలని మంత్రి హరీష్ రావును వైద్యారోగ్యశాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. అంతే కాదు తెలంగాణలో…
    • బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్…
      #తెలంగాణ

      బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్…

      తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులను కట్టడి చేయాలని హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది. కేసుల నమోదును తక్కువగా చూపుతున్నారని పేర్కొన్న పిటిషనర్.. తక్కువ కేసులు చూపడంతో కేంద్రం నుండి మందులు తక్కువగా సరఫరా అవుతున్నాయి అని అన్నారు. బ్లాక్ ఫంగస్ డ్రగ్స్ దిగుమతికి కేంద్రాన్ని ఆదేశించాలి. బ్లాక్‌ ఫంగస్‌తో ప్రాణాలు పోతున్నాయి.. కేసుల నమోదు లెక్కలు రాష్ట్రం ప్రకటించాలి అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఉత్వర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది. అయితే…
    • తెలంగాణ కరోనా అప్డేట్… 3 వేలకు పైగా కేసులు
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్… 3 వేలకు పైగా కేసులు

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,56,320 కి చేరింది. ఇందులో 5,13,968 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 39,206 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
    • క‌రోనాపై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌.. కీల‌క ఆదేశాలు
      #Top Story

      క‌రోనాపై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌.. కీల‌క ఆదేశాలు

      క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని,…
    • తెలంగాణ ఉద్యోగుల‌కు నిరాశ‌..!
      #తెలంగాణ

      తెలంగాణ ఉద్యోగుల‌కు నిరాశ‌..!

      తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఈ నెల కూడా నిరాశ త‌ప్పేలా లేదు.. పీఆర్సీ అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించినా.. కొన్ని రోజులు ఎన్నిక‌ల కోడు.. ఆ త‌ర్వాత జాప్యం.. ఇలా అమ‌లుకు నోచుకోవ‌డం లేదు.. ఈ నెల కూడా పీఆర్సీ అమలు లేనట్టే క‌నిపిస్తోంది.. ఉద్యోగుల‌కు మే నెల కూడా పాత జీతాలే రానున్నాయ‌ని చెబుతున్నారు.. ఏప్రిల్ ఒకటి నుండి కొత్త పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించినా.. కరోనా వైర‌స్ విజృంభ‌ణ‌, ఇతర కారణాలతో…
    • వ్యాక్సినేష‌న్‌పై నిర్ణ‌యం.. కాసేప‌ట్లో కీల‌క భేటీ
      #తెలంగాణ

      వ్యాక్సినేష‌న్‌పై నిర్ణ‌యం.. కాసేప‌ట్లో కీల‌క భేటీ

      వ్యాక్సినేష‌న్‌పై కీల‌క నిర్ణయం తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు… కాసేప‌ట్లో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.. ఈ స‌మావేశంలో.. వ్యాక్సినేష‌న్ ఎప్ప‌టి నుంచి తిరిగి ప్రారంభించాల‌న్న దానిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.. కాగా, వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా.. వ్యాక్సినేష‌న్ నిలిపివేసింది స‌ర్కార్.. టీకాలు వేయ‌డం నిలిచిపోయి కూడా పది రోజులు గ‌డిచింది… అయినా.. తిరిగి ఎప్ప‌టి నుంచి ప్రారంభం అవుతుంద‌న్న దానిపై క్లారిటీ లేదు.. కానీ, ఇవాళ ఆ తేదీని ఫైన‌ల్ చేసే అవ‌కాశంఉంది… మొదటగా ఫ్రంట్ లైన్…
    • ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ !
      #తెలంగాణ

      ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ !

      కరోనా సృష్టించిన సంక్షోభంతో ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రయివేట్ పాఠశాలలకు సంబంధించిన బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న ఆపత్కాల సహాయాన్ని వ్యక్తిగత అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని సోమవారం నాడు నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. మే నెలకు సంబంధించిన…
    • సిఎం కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడు : బండి సంజయ్
      #Top Story

      సిఎం కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడు : బండి సంజయ్

      తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని..కుంభకర్ణ నిద్ర వీడి రెండు హస్పిటల్స్ ను విజిట్ చేసి.. 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందారని ఎద్దేవా చేశారు. ఎద్దు ఎడిసిన వ్యవసాయం…రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని కెసిఆర్ అన్నారని..మరి ఇప్పుడు తెలంగాణ రైతు ఎడుస్తున్నారు…ఉచిత ఎరువులు ఇస్తానన్న సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రైతుబంధు ఎక్కడికి…
    ←1…1,4711,4721,4731,4741,475…1,493→

తాజావార్తలు

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

  • VJA CHEPPULA DANDA: ఇదా..? క్షమశిక్షణా..?

  • Be Alert: హైదరాబాద్‌లో మళ్లీ గుప్పుమన్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన.. 1,915 కేజీలు స్వాధీనం

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions