Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • దళిత బంధుపై సీఈసీకి ఫిర్యాదు.. హుజురాబాద్‌లో ఆపండి..!
      #తెలంగాణ

      దళిత బంధుపై సీఈసీకి ఫిర్యాదు.. హుజురాబాద్‌లో ఆపండి..!

      తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‘దళిత బంధు’పై ప్రత్యేకంగా ఫోకప్‌ పెట్టారు.. పైలట్‌ ప్రాజెక్టుగా ముందుగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్‌ చేస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి.. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. రాజకీయంగా లబ్ధిపొందడానికే ఈ పథకం తెచ్చారని ఆరోపిస్తున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారం…
    • మచ్చలేని మనిషి జైపాల్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర..
      #Top Story

      మచ్చలేని మనిషి జైపాల్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర..

      తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనది గుర్తుచేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడులో నివాళులర్పించారు రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు.. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం…
    • షేక్‌పేట్‌ తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ.. కోట్ల విలువైన స్థలం కబ్జాకు స్కెచ్..
      #తెలంగాణ

      షేక్‌పేట్‌ తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ.. కోట్ల విలువైన స్థలం కబ్జాకు స్కెచ్..

      కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు.. కోట్లాది విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు… షేక్‌పేట్‌ తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు ఏకంగా.. 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు.. ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందు ఉన్న 9 ఎకరాల స్థలంపై కన్నువేసిన కబ్జా కోరులు.. అందుకోసం షేక్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. ఈ వ్యవహాన్ని పసిగట్టిన తహసీల్దార్.. రామ చంద్రరావు అనే వ్యక్తిపై బంజారాహిల్స్‌…
    • శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. నేడు గేట్లు ఎత్తివేత..!
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. నేడు గేట్లు ఎత్తివేత..!

      శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది.. 4,66,864 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా… కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఔట్ ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉంది.. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 879.30 అడుగులకు చేరింది… పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, ఇంకా భారీగానే…
    • టీపీసీసీ చీఫ్ వ్యతిరేక శిబిరం నుంచి ఆరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి డిమాండ్
      #Off The Record

      టీపీసీసీ చీఫ్ వ్యతిరేక శిబిరం నుంచి ఆరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి డిమాండ్

      మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం నాయకులు ఎక్కువైతే.. పదవులు పెరుగుతాయి. ఉన్నవాళ్లకు పని లేకపోయినా.. పదవుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లడం ఆ పార్టీ స్పెషల్‌. ఇప్పుడు ఓ పదవికి ఇంకా డిమాండ్‌ పెరిగింది. అలకపాన్పు ఎక్కిన నేతలు సైతం ఆ పోస్టే అడుగుతున్నారట. ఇంతకీ ఆ పదవికి ఉన్న క్రేజ్‌ ఏంటి? అలకలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు… ఆ పదవే కోరుతున్నారా? తెలంగాణకు కొత్త పీసీసీని ప్రకటించినప్పుడు మొదలైన నేతల అలకలు…
    • టీఆర్ఎస్ పై ష‌ర్మిల ఫైర్‌…కేసీఆర్ కుటుంబం త‌ప్ప‌…
      #Top Story

      టీఆర్ఎస్ పై ష‌ర్మిల ఫైర్‌…కేసీఆర్ కుటుంబం త‌ప్ప‌…

      కేసీఆర్ కుటుంబంపై వైఎస్ఆర్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు.  కేసీఆర్ కుటుంబం త‌ప్ప రాష్ట్ర‌మంతా అప్పుల పాలు అయింద‌ని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పులు చేసింద‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు.  ఇక తెలంగాణ రాష్ట్రంలో 54 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నార‌ని అన్నారు.  రాష్ట్రంలో ఏడేళ్లుగా ఏకంగా 4 రెట్లు నిరుద్యోగం పెరిగింద‌ని అన్నారు.  ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఎందుకివ్వ‌లేద‌ని ప్రశ్నించారు.  ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు కాదు, రూ.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని…
    • తెలంగాణ క‌రోనా అప్డేట్‌:  ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      తెలంగాణ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      తెలంగాణ‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,23,166 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 645 మందికి పాజిటివ్‌గా తెలింది.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 6,42,436 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో 6,29,408 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,237 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ‌లో క‌రోనాతో 4 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి…
    • ష‌ర్మిల దీక్ష‌కు నా పూర్తి మ‌ద్ద‌తు : ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి
      #తెలంగాణ

      ష‌ర్మిల దీక్ష‌కు నా పూర్తి మ‌ద్ద‌తు : ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి

      రాజ‌న్న బిడ్డ‌గా మా నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉంది. ష‌ర్మిల దీక్ష‌కు సంఘీభావం తెలియ‌జేస్తున్నా అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. వారికి నా పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంది. కేసీఆర్ ఉద్య‌మ‌కారుల‌ను మోసం చేశారు. ఉద్యోగాలను వ‌దిలేసి కుటుంబం కోసం ఆలోచిస్తుండు. వైఎస్సార్ గారు మాకు ప్రాణం. బ‌తికున్నంత వ‌ర‌కూ వైఎస్సార్ మా గుండెల్లో ఉంటారు. మునుగోడు ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ ఉద‌య స‌ముద్రం ప్రాజెక్టు క‌ట్టించారు. ఆ ప్రాజెక్టు ద్వారా ల‌క్ష ఎక‌రాల‌కు…
    • పొగొట్టుకున్న సొత్తును బాధితులకు తిరిగి ఇస్తున్నాం : సీపీ సజ్జనార్
      #తెలంగాణ

      పొగొట్టుకున్న సొత్తును బాధితులకు తిరిగి ఇస్తున్నాం : సీపీ సజ్జనార్

      సాధారణంగా చోరీ కేసుల్లో పోయిన సొత్తు వస్తుందా లేదా అన్న మీమాంస ఉండేది.. నేటితో అది తొలగిపోయింది అన్నారు సీపీ సజ్జనార్. పొగొట్టుకున్న సొత్తును ఇప్పించాలని చాల రోజులుగా అనుకుంటున్నాను.. ఆ ఇనిషియేటివ్ ఈరోజు సాధ్యం అయింది. దీన్ని రెగ్యులర్ గా నిర్వహించేలా ప్రయత్నం చేస్తాం. 176 కేసులో కోటిన్నర సొత్తును నేడు బాధితులకు తిరిగి ఇస్తున్నాము అని తెలిపారు. కేసు కట్టడం ఒక ఎత్తు అయితే రికవరీ చేయడం ఇంకో ఎత్తు.. విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన…
    • ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై హైకోర్టు విచారణ…
      #తెలంగాణ

      ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై హైకోర్టు విచారణ…

      వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై టీఎస్ హైకోర్టు విచారణ విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ ధాఖలు చేసింది. ఇక కేంద్రం ధాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసారు చెన్నమనేని. అయితే కౌంటర్ పిటిషన్ లపై ఇరు వాదనలు విన్న హైకోర్టు… సెక్షన్ 5 (1) f సిటిజన్ షిప్ యాక్ట్ 1955 చెన్నమనేని భారత పౌరసత్వం పొందడానికి అర్హుడాని కోర్టు కు…
    ←1…1,3841,3851,3861,3871,388…1,494→

తాజావార్తలు

  • Heatwave Warning: మే నెల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఎల్ నినోపై ఐఎండీ వార్నింగ్

  • Gautam Gambhir: డారిల్ మిచెల్‌కు అర్ష్‌దీప్‌ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • AyeshaKhan : వేడి వేడి అందాలతో సెగలు రేపుతున్న అయేషా ఖాన్..

ట్రెండింగ్‌

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions