Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • ఢిల్లీ కి చేరుకున్న తెలంగాణ‌ మంత్రుల బృందం
      #తెలంగాణ

      ఢిల్లీ కి చేరుకున్న తెలంగాణ‌ మంత్రుల బృందం

      వ‌రి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్ర‌భుత్వంతో అమీ తుమీ తేల్చి కునేందుకు టీఆర్ ఎస్ స‌ర్కార్ స‌న్న‌ద్ధం అయింది. ఇందు లో భాగంగానే… ఇవాళ దేశ రాజ‌ధాని ఢిల్లీకి తరలివెళ్లింది తెలంగాణ మంత్రుల బృందం. అంతేకాదు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి ,పువ్వాడ అజయ్…
    • తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు న‌మోదు
      #Top Story

      తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు న‌మోదు

      తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మ క్ర‌మంగా పెరిగి పోతుంది. తాజాగా తెలంగాణ లో కొత్త‌గా 12 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని వైద్య శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20 కి చేరింది. విదేశాల నుంచి వ‌చ్చిన 10 మందికి.. ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. రిస్క్ దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రనికి వ‌చ్చిన ఇద్ద‌రికీ కొత్త వేరియంట్ వచ్చింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో తెలంగాణ…
    • ఈ నెల‌ 28 నుంచి రైతు బంధు నిధుల‌ జమ : సీఎం కేసీఆర్
      #Top Story

      ఈ నెల‌ 28 నుంచి రైతు బంధు నిధుల‌ జమ : సీఎం కేసీఆర్

      తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతుల‌కు శుభ‌వార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధును డిసెంబర్ 28 వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు సీఎం కేసిఆర్. ప్రారంభించిన వారం నుండి పది రోజుల్లో గతంలో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్‌. రైతు బంధు అమ‌లు పై రైతులు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అలాగే.. దళిత బంధు…
    • ఇక టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారు : రేవంత్ రెడ్డి
      #Top Story

      ఇక టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారు : రేవంత్ రెడ్డి

      సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీ ల‌పై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని..కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్‌ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్‌ చెరువు తెగింది..ఇక కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాల‌ని కోరారు. గ‌తంలో…. జేబు నిండా పైసలు తీసుకెళ్తే… సంచి నిండా కూరగాయలు వచ్చేవని..కానీ ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపోతే…
    • యాసంగి పంట‌పై సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు
      #Top Story

      యాసంగి పంట‌పై సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు

      కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రం లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి,  ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ…
    • దేవుని పేరు చెప్పి.. బీజేపీ రాజకీయం చేస్తుంది : జ‌గ్గారెడ్డి
      #తెలంగాణ

      దేవుని పేరు చెప్పి.. బీజేపీ రాజకీయం చేస్తుంది : జ‌గ్గారెడ్డి

      కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డిలో పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ సి.ఎస్.ఐ చర్చ్ వరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని పాదయాత్ర నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సంద‌ర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 60 రూపాయలు ఉన్నా పెట్రోల్ రూ.110 ల‌కు పెరిగింద‌ని.. రూ. 600 ఉన్న గ్యాస్ ధర.. వెయ్యి రూపాయలు పెరిగాయన్నారు. దీనివల్ల పేద మధ్య,తరగతి కుటుంబాలకు ఆర్థిక…
    • ముడిమ్యాల‌లో ప్రారంభ‌మైన రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌…
      #Top Story

      ముడిమ్యాల‌లో ప్రారంభ‌మైన రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌…

      నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాద‌యాత్ర చేయాల‌ని సంక‌ల్పించిన సంగ‌తి తెలిసిందే.  రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్ల‌లోని ఇందిరాగాంధీ విగ్ర‌హం వ‌ర‌కు 10 కిలోమీట‌ర్ల‌మేర పాద‌యాత్ర జ‌రుగుతుంది.  ఈ పాద‌యాత్ర‌లో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్, ఇత‌ర నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఈ పాద‌యాత్ర అనంత‌రం భ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి, దిగ్విజ‌య్ సింగ్ త‌దిత‌రులు ప్ర‌సంగిస్తారు.   Read: ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్న…
    • తిరిగి కాంగ్రెస్‌ గూటికి డీఎస్‌ రాక వెనక బలమైన లెక్కలు..?
      #Off The Record

      తిరిగి కాంగ్రెస్‌ గూటికి డీఎస్‌ రాక వెనక బలమైన లెక్కలు..?

      ఊహాగానాలకు తెరదించారు ఆ సీనియర్ పొలిటీషియన్‌. మళ్లీ పాత గూటికే వెళ్తున్నారు. రీఎంట్రీ వెనక కీలక లెక్కలే ఉన్నాయట. భారీ అంచనాలు వేసుకుని.. పైవాళ్ల దగ్గర ఓ మాట అనేసుకుని.. జాయినింగ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసేశారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన వేసుకున్న లెక్కలేంటి? కాంగ్రెస్‌లోకి తిరిగి ఎందుకొస్తున్నారు? ధర్మపురి శ్రీనివాస్‌. ఇలా పూర్తి పేరుగా కంటే.. DS అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్‌. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీతో ప్రయాణించిన ఆయన.. తెలంగాణ…
    • ఢిల్లీలో మాదిరిగా తెలంగాణ రైతాంగం నిరసనలు చేయాలి…
      #తెలంగాణ

      ఢిల్లీలో మాదిరిగా తెలంగాణ రైతాంగం నిరసనలు చేయాలి…

      వానకాలం పంటతో పాటు యాసంగి పంటను కూడా కొనుగోలు చేయాలని కోటి సంతకాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు తీరుకు నిరసనగా ఢిల్లీలో రైతులు నిరసనలు చేశారు దెబ్బకు మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పాడు… అదే విదంగా రాష్ట్రంలో కూడా రైతులు ఆందోళన లు చేయాలి. 7 సంవత్సరాల మోడీ ప్రభుత్వం లో ఒక్క ఎఫ్సిఐ గోదాం నిర్మించలేదు అంటే…
    • కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నాడు : బండి సంజయ్
      #తెలంగాణ

      కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నాడు : బండి సంజయ్

      కేసీఆర్ ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నాడనీ ఆ పార్టీ ఎమ్మెల్యే లే చెప్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఔరంగజేబుల వ్యవహరిస్తే శివాజీల సమాధానం చెప్తాం. ఊసరవెల్లిల కేసీఆర్ వ్యవరిస్తున్నారు. బీజేపీ నేతలను ఉరికిస్తవ?ఎలా ఉరికిస్తవో చూస్తాం అని చెప్పారు. తమిళనాడులో ఏనుగు మొట్టి కాయలు వేసినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. నీ తుగ్లక్ పాలన వల్ల, నీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు…
    ←1…1,2201,2211,2221,2231,224…1,502→

తాజావార్తలు

  • Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?

  • Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

  • NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?

  • MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..

  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions