Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయ‌ల్ క్లారిటీ.. ఇది తెలంగాణ‌ ప్రభుత్వ వైఫల్యమే !
      #Top Story

      ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయ‌ల్ క్లారిటీ.. ఇది తెలంగాణ‌ ప్రభుత్వ వైఫల్యమే !

      ధాన్యం కొనుగోళ్ల అంశం పూర్తిగా తెలంగాణ‌ ప్రభుత్వ వైఫల్యమని పీయూష్ గోయ‌ల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని… కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామ‌న్నారు. తప్పుడు సమాచారం నమ్మవద్దని రైతుల‌కు విజ్ఞప్తి చేస్తున్నామ‌ని చెప్పారు. గత రబీ సీజన్ లో ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందని ఆగ్ర‌హించారు. అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్…
    • సభ్యత్వ నమోదుపై టీపీసీసీ కునికిపాట్లు..!
      #Off The Record

      సభ్యత్వ నమోదుపై టీపీసీసీ కునికిపాట్లు..!

      30 లక్షలు టార్గెట్‌. ఆ అంకె వినగానే గుండె గుభేల్‌ మన్నా.. సవాల్‌గా తీసుకుని టార్గెట్‌ చేరుకోవాలని అనుకున్నారు నాయకులు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రివర్స్‌. చీమ కుట్టినట్టు అయినా లేదట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఊ అంటారో.. ఊహూ అంటారో కూడా తెలియని పరిస్థితి ఉందట. సభ్యత్వం నమోదు కోసమే 30 మందికి శిక్షణ..! కొత్త నాయకత్వం రాగానే సభలు.. సమావేశాలు అని ఊదరగొట్టిన తెలంగాణ పీసీసీకి 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టింది…
    • లైవ్‌:  తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
      #Top Story

      లైవ్‌: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

    • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం
      #Top Story

      రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం

      తెలంగాణలో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈనెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించగా అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. Read Also:…
    • ఓబీసీ, ఈబీసీల ఆదాయ పరిమితి పెంపు.. కేసీఆర్‌కి థ్యాంక్స్
      #Top Story

      ఓబీసీ, ఈబీసీల ఆదాయ పరిమితి పెంపు.. కేసీఆర్‌కి థ్యాంక్స్

      తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పెంచిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్. బీసీ, ఈబీసీ, డీఎన్ టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని పెంచడంపట్ల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కే. కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఓబీసీ, ఈబీసీ స్కాలర్ షిప్స్ కి విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి పెంచింది. వార్షిక ఆదాయం పరిమితి రెండున్నర లక్షలకు పెంచారు. పోస్ట్…
    • బీటెక్ విద్యార్థులకు తెలంగాణ హైకోర్టు తీపికబురు
      #Top Story

      బీటెక్ విద్యార్థులకు తెలంగాణ హైకోర్టు తీపికబురు

      తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా గురుకుల టీజీటీ పోస్టుల భర్తీ విషయంలో బీటెక్ అభ్యర్థుల అర్హత విషయంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఈడీ చేసిన బీటెక్ విద్యార్థులు గురుకుల టీజీటీ పోస్టులకు అర్హులే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. Read Also: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాస్‌ చేసేందుకు విద్యాశాఖ యోచన..? మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. బీఈడీ…
    • ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ బీజేపీ నేతలు..
      #తెలంగాణ

      ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ బీజేపీ నేతలు..

      తెలంగాణ బీజేపీ నేత‌లు మ‌రోసారి ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారు. రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో స‌మావేశం కానున్నారు. అయితే.. గ‌తంలోనే.. హోం శాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు, పార్టీ కీల‌క నేత‌లు భేటీ కావాల్సి ఉన్నా… ఆ స‌మ‌యంలో.. సీడీఎస్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణించ‌డంతో.. ఆ స‌మావేశం పోస్ట్ పోన్ అయింది. ఇక తాజాగా మ‌రో…
    • ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఆ టికెట్‌పై 20 శాతం తగ్గింపు..!
      #Top Story

      ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఆ టికెట్‌పై 20 శాతం తగ్గింపు..!

      తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జ‌రుగుతున్న జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను సాధ్య‌మైనంత ఎక్కువ మంది సంద‌ర్శించేలా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఆర్టీసీ. విజ్ఞానాన్ని పెంపొందించాల‌నే ల‌క్ష్యం తో రూ.100 టికెట్ పై 20 శాతం రాయితీ ప్ర‌క‌టిస్తూ.. తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీఎస్ స‌జ్జనార్ ప్ర‌క‌ట‌న చేశారు. న‌గ‌రంలో 24 గంట‌ల టికెట్ పై ఈ నెల 27 వ తేదీ వ‌ర‌కు త‌గ్గింపు పొంద‌వ‌చ్చ‌ని.. ఆర్టీసీ ఓ…
    • చావుడప్పులు ఎవరికి కొడతారో చూద్దాం.. రఘునందన్
      #Top Story

      చావుడప్పులు ఎవరికి కొడతారో చూద్దాం.. రఘునందన్

      నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. రేపు చావుడప్పుల పేరిట బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదన్నారు. పరిపాలన చేతనవుతాలేదని ఒప్పుకొని అస్త్రసన్యాసం చేసి ముగ్గురం ఉన్నాం మాకు ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో రెండు సంవత్సరాలు నీ కంటే గొప్పగా పాలిస్తామన్నారు. ఇప్పటికైతే చేతనైతే…
    • టీఆర్ ఎస్ ది… రైతు హంతక ప్రభుత్వం : వైఎస్ ష‌ర్మిల
      #తెలంగాణ

      టీఆర్ ఎస్ ది… రైతు హంతక ప్రభుత్వం : వైఎస్ ష‌ర్మిల

      టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు హంతక ప్రభుత్వమ‌ని వైఎస్ ష‌ర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు వైఎస్ ష‌ర్మిల‌. ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల మాట్లాడుతూ… అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని…సర్కారు తరఫున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిప‌డ్డారు. రైతుల పాలిట కేసీఆర్…
    ←1…1,2171,2181,2191,2201,221…1,502→

తాజావార్తలు

  • Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?

  • Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

  • NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?

  • MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..

  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions